-
Home » equipment
equipment
ఒక్కసారి ఛార్జ్ చేస్తే..28 వేల సంవత్సరాల వరకు బేఫికర్
Battery made from nuclear waste : ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు..ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 28 వేల సంవత్సరాలకు వరకు పని చేస్తుందని కాలిఫోర్నియాకు చెందిన NDB కంపెనీ వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోను సంబంధింత కంపెనీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ బ్యాటరీని ఎ�
సాధారణ పరీక్షలకు వచ్చే వారికి కరోనా టెస్టుల ఎక్విప్ మెంట్లు వాడుతున్న విజయా డయాగ్నోస్టిక్ సెంటర్
హైదరాబాద్ లోని కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తున్నాయి. తాజాగా రాజేంద్రనగర్ లోని విజయా డయాగ్నోస్టిక్ సెంటర్ వ్యవహారం బయటపడింది. ఈ ఆస్పత్రి సిబ్బంది కరోనా బాధితులకు టెస్టులు చేస్తూ కోవిడ్ పేషెంట్లకు రహస్యంగా ఇత
మాకు కావలసింది చప్పట్లు కాదు.. ప్రొటెక్షన్: డాక్టర్ల విజ్ఞప్తి
ప్రధాని నరేంద్ర మోడీ.. జనతా కర్ఫ్యూకు దేశ ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆదివారం జరిగే ఈ కర్ఫ్యూలో సాయంత్రం 5గంటలకు మెడికల్ సిబ్బందికి, మీడియా మిత్రులకు, పోలీసులకు చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలియజేయాలని సూచించారు. కరో�
మాస్క్ రేట్లు పెంచితే తాట తీస్తాం: కేంద్రమంత్రి వార్నింగ్
నిన్నమొన్నటివరకు చైనాలో గజగజ వణికించిన కరోనా వైరస్ ఇండియాలో ప్రవేశించినట్లుగా వస్తున్న వార్తలు కంగారు పెట్టేస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఇప్పటికే అధికారులు సూచనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే లేటెస్ట్గా కరోనాపై కేంద్ర ఆరోగ్యశ
ఈవీఎం లను హ్యాక్ చేయలేరు : సీఈవో రజత్ కుమార్
హైదరాబాద్: ఈవీఎం లను ఎవరూ హ్యాక్ చేయలేరని, అది సాధ్యమయ్యే పనికాదని సీఈవో రజత్కుమార్ స్పష్టం చేశారు. ఓటింగ్ యంత్రాల పని తీరుపై రాజకీయపార్టీలు లేవనెత్తే అనుమానాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. శుక్రవారం హైదరాబాద్