Home » errabelli Dayakar Rao
Errabelli Dayakar Rao : ఇచ్చిన మాట తప్పని నాయకుడు సీఎం కేసీఆర్ అని అన్నారు. JPSల రెగ్యులరైజ్ విధివిధానాలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
Junior panchayat secretaries : తొర్రూర్ లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో చర్చల అనంతరం సమ్మె విరమిస్తున్నట్లు జూ.పంచాయతీ కార్యదర్శులు ప్రకటించారు. కాగా, జూనియర్ పంచాయతీ కార్యదర్శులు 16 రోజులు పాటు సమ్మె చేశారు.
తాజాగా ఏజెంట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం వరంగల్ లో భారీగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు నాగార్జున ముఖ్య అతిధిగా విచ్చేశారు. అలాగే తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కూడా హాజరయ్యారు.
రాహుల్ గాంధీపై అనర్హత రాజ్యాంగ విరుద్ధం. ఇది హీనమైన చర్య. కేంద్ర ప్రభుత్వ దుర్మార్గపు చర్యలతో ఎమర్జెన్సీ పరిస్థితులు గుర్తుకు వస్తున్నాయి. పార్లమెంట్ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. రాహుల్ గాంధీ మా పార్టీ కాకపోయినా ప్రజాస్�
మంత్రి కేటీఆర్ పై చేసిన ఆరోపణలు నిరూపించకపోతే రేవంత్, బండి సంజయ్ కి జైలుశిక్ష తప్పదని హెచ్చరించారు. రాహుల్ గాంధీకి పట్టిన గతే మీకూ పడుతుందన్నారు.(Errabelli Dayakar Rao)
ఈ ఈవెంట్ లో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ చిరంజీవితో, నిర్మాత నవీన్ తో ఆయనకి 20 ఏళ్లుగా ఉన్న అనుబంధాన్ని తెలియచేశారు. అలాగే ఆయన మాట్లాడుతూ.. చిరంజీవి, రామ్ చరణ్ గారికి ఒక్కటే చెప్తున్నా......................
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ సంచలన కామెంట్స్
దాడి జరగకున్నా జరిగినట్టు.. దెబ్బలు తాకకున్నా తాకినట్టు కొందరు నటిస్తున్నారంటూ తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచనల వ్యాఖ్యలు చేశారు. పాదయాత్ర చేసేవారు సీఎం కేసీఆర్ పై పరుష పదజాలం వాడితే వారిని ఉరికించి కొట్టాలని అన్నారు. మహబూబ్ నగ�
టీఆర్ఎస్ పార్టీలో రౌడీలు, గూండాలు, భూకబ్జాదారులకు తప్ప తన లాంటి నాయకులకు కనీసం గుర్తింపు లేదని ఎర్రబెల్లి ప్రదీప్ రావు వాపోయారు.
అనంతరం రాకేష్ సంతాప సభలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడారు. అగ్నిపథ్ స్కీం రద్దు చేయకుంటే కేంద్ర ప్రభుత్వం కూలిపోతుంది. మోదీ తీసుకొచ్చిన నల్ల చట్టాల వల్ల 700 మంది రైతులు చనిపోయారు. రాకేష్ మృతిని కొందరు రాజకీయం కోసం వాడుకుంటున్నారు.