Home » errabelli Dayakar Rao
వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రిలో ఉన్న రాకేష్ మృతదేహానికి ఎర్రబెల్లి, వినయ్ భాస్కర్ శనివారం ఉదయం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై ఇరువురూ విమర్శలు గుప్పించారు. ‘‘రాకేష్ను కేంద్ర ప్రభుత్వమే పొట్టనపెట్టుకుంది.
తెలంగాణలో ఒమిక్రాన్ కలకలం.. మంత్రి, ఎంపీకి కరోనా!
కేంద్రంపై తెలంగాణ మంత్రులు సీరియస్
కేంద్రం యాసంగి వడ్లు కొనాలంటూ అన్ని నియోకవర్గాల్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నాలు....
తెలంగాణ ప్రజల ఆరోగ్య సమాచారం తెలుసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు ఇంటివద్దనే షుగర్ బీపీ పరీక్షలు నిర్వహించనుంది.
టీటీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్.రమణ టీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్ధం పుచ్చుకోనున్నారు. ఇందుకోసం తెలంగాణ భవన్లో సభను ఏర్పాటు చేశారు.
తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ గురువారం సాయంత్రం సీఎం కేసీఆర్తో ప్రగతి భవన్ సమావేశమయ్యారు. ఎల్. రమణతోపాటు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నారు. అనంతరం బయటకు వచ్చిన ఎల్.రమణ మీడియాతో మాట్లాడారు.. సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు ప్రగతి భవన్ కి వ
పోరాటాల గడ్డ.. చారిత్రక, సాంస్కృతిక కేంద్రం.. సామాజిక, రాజకీయ, విప్లవోద్యమాలకు పురిటిగడ్డ. రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులకు వేదిక. అదే వరంగల్.
వరంగల్: రవళి మృతి కేసులో నిందితుడిని వదిలిపెట్టేది లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. పెట్రోల్ దాడి చేసిన ప్రేమోన్మాదిని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. గాంధీ ఆస్పత్రిలో రవళి మృతదేహానికి నివాళులర్పించిన ఎర్రబెల్ల�