Home » ESI
ఇక ఎంపిక విధానానికి వస్తే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్/రిక్రూట్ మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ అధారంగా అభ్యర్ధులను ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
ESI శ్మశాన వాటికలో కరోనా రోగులకు ముగ్గురు యువకులు అంత్యక్రియలు చేస్తున్నారు. పీపీఈ కిట్లు ధరించి, మాస్క్ లు ధరించిన సిబ్బంది కొద్ది దూరంలో నిలబడగా, కనీస జాగ్రత్తలు తీసుకోకుండానే పనులు చేస్తున్న యువకులు ఎవరు ? వారి గురించి విషయాలు తెలుసుకున్న
హైదరాబాద్ ఈఎస్ఐ స్మశాన వాటికలో దారుణం చోటు చేసుకుంది. సగం కాలిన కరోనా రోగి మృతదేహాన్ని కుక్కలు పీక్కుతున్నాయి. మృతదేహాన్ని పూర్తిగా కాల్చకుండానే కాటికాపర్లు వదిలేశారు. దీంతో మృతుడి పుర్రెలు, చేతులు బయటకు కనిపిస్తున్నాయి. అక్కడికి చేరుకున�
ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం అమలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు సీఎం జగన్. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేరుస్తున్నారు. ఇప్పటికే పలు సంక్షేమ పథకాలను అమలు చేయడమే కాకుండా..నిధులను కూడా వ�
తెలంగాణలో ఈఎస్ఐ స్కామ్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఈఎస్ఐలో కూడా భారీ కుంభకోణం జరిగినట్లుగా విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు గుర్తించారు. 2014-19 మధ్య మందులు, వైద్య పరికరాలు కొనుగోళ్లలో భారీ అక్రమాలు జరిగాయనీ..వ�
ఈఎస్ఐ ఐఎంఎస్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఇన్సూరెన్స్ మెడికల్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణిపై ఈడీ కేసు నమోదు చేసింది.
ఈఎస్ఐ స్కామ్లో ఖైదీగా ఉన్న జాయింట్ డైరక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుతం చంచల్గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆమె ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. మనస్తాపానికి గురై జైల్లోనే నిద్ర మాత్రలు మింగినట్లు సమారం. ఈ ఘటన తెల
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ – ఐఎంఎస్ స్కామ్లో నిందితులను రెండు రోజుల కస్టడీకి అనుమతించింది ఏసీబీ కోర్టు. దేవికా రాణితో పాటు మరో ఆరుగురిని అక్టోబర్ 09 నుంచి 10వ తేదీ వరకు కస్టడీకి అనుమతించింది. వీరిని ఆ రోజుల్లో సుదీర్ఘంగా వి�
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ మెడికల్ స్కాంలో ప్రధాన నిందితురాలు దేవికారాణిపై ప్రభుత్వ వేటు వేసింది.
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ మెడికల్ స్కాంలో ఏసీబీ అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఈ స్కాంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. చర్లపల్లి