Home » Establishment
యూనివర్సిటీల్లోని టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది నియామకాల ప్రక్రియను ఈ బోర్డు ద్వారా చేపట్టనున్నారు. మెడికల్ వర్సిటీ మినహా మిగతా 15 యూనివర్సిటీల్లో నియామకాలను కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేస్తారు.
రాష్ట్రంలో మహిళా యూనివర్సిటీ ఏర్పాటు ప్రతిపాదనకు కేబినెట్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. తదుపరి భేటీకి పూర్తి ప్రతిపాదనలను సిద్ధం చేయాలని కేబినెట్ నిర్ణయించింది.
ఏపీలో సినిమా సమస్యల పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఛైర్మన్గా 13 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం.
నువ్వా నేనా.. అన్నట్టు సాగిన మున్సిపల్ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. మరికాసేపట్లో జరగనున్న పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఏడుగంటల నుంచి పోలింగ్ ప్రారంభమవనుండగా.. సాయంత్రం ఐదు గంటలకు ముగుస్తుంది.
Japan Govt Gets a Minister of Loneliness : జపాన్లో ఆత్మహత్యలు చేసుకునేవారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా యువతలో ఆత్మహత్య చేసుకోవటం పెరుగుతున్నాయి. 2019తో పోలిస్తే 2020లో ఆత్మహత్యలు చేసుకునేవారి సంఖ్య 3.7 శాతం పెరిగినట్లుగా ఓ నివేదిక ద్వారా వెల్లడైంది. దీంతో ప్రభుత్వం అప్ర
birthplace of Hanuman : టెన్ టీవి వరుస కథనాలతో టీటీడీ అధికారుల్లో కదలిక వచ్చింది. అంజనాద్రి పర్వతంపై గల జాపాలి క్షేత్రం హనుమంతుని జన్మ స్థలంగా 10టీవీ పరిశోధనాత్మక కథనాలు ప్రసారం చేసింది. దీనిపై స్పందించిన టీటీడీ జన్మస్థల నిర్ధారణకు కమిటీ ఏర్పాటు చేసింది. �
అవినీతికి తావు లేకుండా, పారదర్శకంగా ఉండే విధంగా వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్లు జరగాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఏ అధికారికి విచక్షణాధికారం ఉండకూడదని సూచించారు
ఏపీలో జిల్లాల పునర్ విభజనకు ప్రభుత్వం కమిటీని నియమించింది. సీఎస్ నీలం సాహ్ని అధ్యక్షతన ఆరుగురు సభ్యులతో కమిటీ వేశారు. 25 కొత్త జిల్లాల ఏర్పాటుకు వనరులు, తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ అధ్యయంన చేస్తుంది. ఈ కమిటీలో సభ్యులుగా సీసీఎల్ఏ కమిషనర్, జీఏ�
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా మరో శాఖను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై కమిటీ ఏర్పాటు చేశారు. రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి చైర్మన్ గా ఆరుగురు సభ్యులతో రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసింది.