-
Home » Establishment
Establishment
Universities Recruitment : తెలంగాణ యూనివర్సిటీల్లో నియామకాలకు కామన్ బోర్డు ఏర్పాటు
June 23, 2022 / 08:33 PM ISTయూనివర్సిటీల్లోని టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది నియామకాల ప్రక్రియను ఈ బోర్డు ద్వారా చేపట్టనున్నారు. మెడికల్ వర్సిటీ మినహా మిగతా 15 యూనివర్సిటీల్లో నియామకాలను కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేస్తారు.
Telangana Cabinet : తెలంగాణలో ఫారెస్ట్, మహిళా యూనివర్సిటీలకు కేబినెట్ ఆమోదం
January 17, 2022 / 08:38 PM ISTరాష్ట్రంలో మహిళా యూనివర్సిటీ ఏర్పాటు ప్రతిపాదనకు కేబినెట్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. తదుపరి భేటీకి పూర్తి ప్రతిపాదనలను సిద్ధం చేయాలని కేబినెట్ నిర్ణయించింది.
Movie Tickets: ఏపీలో సినిమా టికెట్ల ధరలపై కమిటీ ఏర్పాటు
December 28, 2021 / 09:41 AM ISTఏపీలో సినిమా సమస్యల పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఛైర్మన్గా 13 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం.
మరికాసేపట్లో ఏపీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్…ఓటు వేసేందుకు వచ్చే వారికి మాస్క్ తప్పనిసరి
March 10, 2021 / 06:31 AM ISTనువ్వా నేనా.. అన్నట్టు సాగిన మున్సిపల్ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. మరికాసేపట్లో జరగనున్న పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఏడుగంటల నుంచి పోలింగ్ ప్రారంభమవనుండగా.. సాయంత్రం ఐదు గంటలకు ముగుస్తుంది.
యువతలో ఒంటరితనం పోగొట్టడానికి కొత్త మంత్రిత్వ శాఖ ‘మినిస్టర్ ఫర్ లోన్లీనెస్’
February 17, 2021 / 11:15 AM ISTJapan Govt Gets a Minister of Loneliness : జపాన్లో ఆత్మహత్యలు చేసుకునేవారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా యువతలో ఆత్మహత్య చేసుకోవటం పెరుగుతున్నాయి. 2019తో పోలిస్తే 2020లో ఆత్మహత్యలు చేసుకునేవారి సంఖ్య 3.7 శాతం…
హనుమంతుని జన్మస్థలం నిర్ధారణకు TTD కమిటీ ఏర్పాటు
December 16, 2020 / 09:09 PM ISTbirthplace of Hanuman : టెన్ టీవి వరుస కథనాలతో టీటీడీ అధికారుల్లో కదలిక వచ్చింది. అంజనాద్రి పర్వతంపై గల జాపాలి క్షేత్రం హనుమంతుని జన్మ స్థలంగా 10టీవీ పరిశోధనాత్మక కథనాలు ప్రసారం చేసింది.…
వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్లపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు
December 13, 2020 / 05:49 PM ISTఅవినీతికి తావు లేకుండా, పారదర్శకంగా ఉండే విధంగా వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్లు జరగాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఏ అధికారికి విచక్షణాధికారం ఉండకూడదని సూచించారు
ఏపీలో జిల్లాల విభజన ప్రక్రియ మొదలైంది
August 7, 2020 / 05:57 PM ISTఏపీలో జిల్లాల పునర్ విభజనకు ప్రభుత్వం కమిటీని నియమించింది. సీఎస్ నీలం సాహ్ని అధ్యక్షతన ఆరుగురు సభ్యులతో కమిటీ వేశారు. 25 కొత్త జిల్లాల ఏర్పాటుకు వనరులు, తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ అధ్యయంన చేస్తుంది.…
ఏపీలో కొత్త ప్రభుత్వ శాఖ ఏర్పాటు
December 10, 2019 / 03:09 AM ISTఆంధ్రప్రదేశ్లో కొత్తగా మరో శాఖను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై కమిటీ
October 11, 2019 / 10:40 AM ISTఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై కమిటీ ఏర్పాటు చేశారు. రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి చైర్మన్ గా ఆరుగురు సభ్యులతో రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసింది.