Home » Ethics Committee Chairman
ఎథిక్స్ కమిటీ విచారణ అనంతరం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహువా మొయిత్రా లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు సంచలన లేఖ రాశారు. ఎథిక్స్ కమిటీ ఛైర్మన్ తనను విచారణ పేరుతో వస్త్రాపహరణం చేశారని, అనైతికంగా, పక్షపాతంతో ప్రవర్తించారని మహువా ఆరోపించారు....
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించిన ఐదు కమిటీలను ప్రకటించారు ప్రభుత్వం. స్పీకర్ తమ్మినేని సీతారాం చైర్మన్గా రూల్స్ కమిటీ ఏర్పాటవగా.. అందులో అంబటి రాంబాబుకు కీలక పదవి లభించింది. రూల్స్ కమిటీలో సీతారాంతోపాటు ఆరుగురు ఎమ్మెల్యేలు సభ్యుల