-
Home » Eturu Tragedy
Eturu Tragedy
Krishna River : ఏటూరులో విషాదం.. కృష్ణా నదిలో ఐదుగురు విద్యార్థులు గల్లంతు
January 10, 2022 / 10:28 PM IST
కృష్ణా జిల్లాలోని చందర్లపాడు మండలం ఏటూరులో సోమవారం విషాదం నెలకొంది. కృష్ణా నదిలో ఈతకెళ్లిన ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు.