Home » Eturu Tragedy
కృష్ణా జిల్లాలోని చందర్లపాడు మండలం ఏటూరులో సోమవారం విషాదం నెలకొంది. కృష్ణా నదిలో ఈతకెళ్లిన ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు.