-
Home » Evacuation
Evacuation
Ukraine: ఆపరేషన్ గంగ కార్యక్రమం వేగవంతం
March 2, 2022 / 04:49 PM ISTయుక్రెయిన్ బాధితులను భారత్కి తీసుకుని వచ్చే కార్యక్రమం ఆపరేషన్ గంగ కార్యక్రమం వేగవంతం అయ్యింది.
Indian students: యుక్రెయిన్లో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని దాక్కున్న 400మంది విద్యార్ధులు
February 25, 2022 / 12:18 PM ISTఓవైపు రష్యా దాడులు, మరోవైపు వాటిని ఎదుర్కొనేందుకు యుక్రెయిన్ ప్రయత్నాలు.. ఇరువైపులా ప్రాణనష్టం విపరీతంగా ఉండగా.. ఇప్పటివరకు వందల మంది చనిపోయారు.
Taliban : అప్ఘాన్ వీడిన 5లక్షల మంది..మహిళలు,చిన్నారులే ఎక్కువ!
August 29, 2021 / 04:28 PM ISTఆగస్టు-15న కాబూల్ ఆక్రమణతో అప్ఘానిస్తాన్ తాలిబన్ హస్తగతమైన తర్వాత ఆ దేశం నుంచి బయటపడటానికి వేలాది మంది ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.
All Party Meeting..తాలిబన్ల పట్ల భారత్ వైఖరిపై జైశంకర్ ఏమన్నారంటే
August 26, 2021 / 05:31 PM ISTఆఫ్ఘనిస్తాన్ లో పరిస్థితులు, భారత ప్రజల తరలింపు,భారత పెట్టుబడులకు భద్రత,వాణిజ్యం,తాలిబన్ల పట్ల ప్రభుత్వ వైఖరి అంశాలపై కేంద్రప్రభుత్వం
Afghan Woman : భారత సోదర,సోదరీమణులు తమని కాపాడారన్న అప్ఘాన్ మహిళ..కన్నీళ్లు పెట్టుకున్న అప్ఘాన్ ఎంపీ
August 22, 2021 / 03:48 PM ISTభారతీయ సోదరులు,సోదరీమణులు తమను కాపాడారని అప్ఘానిస్తాన్ మహిళా శరణార్థి తెలిపింది.
Shenzhen Skyscraper : ఊగిపోయిన 71 అంతస్తుల భవనం..పరుగో పరుగు
May 19, 2021 / 10:06 AM ISTభూకంపం వచ్చిన సమయంలో భవనాలు ఎలా ఊగుతాయి ? అచ్చం అలాగే ఊగిపోయిందో ఓ భవనం. కానీ..భూకంపం రాలేదు..కానీ..ఎందుకు అలా ఊగిపోయిందో ఎవరికీ అర్థం కాలేదు.
కోవిడ్ వ్యాక్సిన్ డోసుల తరలింపు..దేశంలోని 60 కన్సైన్ కేంద్రాలకు టీకా
January 12, 2021 / 10:10 AM ISTcovishield vaccine evacuation start from a serum company : పుణెలోని సీరం సంస్థ నుంచి కొవిషీల్డ్ టీకా తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఇవాళ ఉదయం కట్టుదిట్టమైన భద్రత మధ్య వ్యాక్సిన్ తరలింపును…
అమానుషం : చెత్త ట్రాక్టర్ లో కరోనా బాధితుల తరలింపు
August 23, 2020 / 05:18 PM ISTకరోనాపై ప్రభుత్వం ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా కొందరి తీరు మారడం లేదు. ఇంకా కరోనా బాధితుల పట్ల వివక్ష చూపుతూనే ఉన్నారు. సిద్ధిపేట జిల్లాలోని ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఇలాంటి అమానుష ఘటన చోటుచేసుకుంది.…
ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై హైకోర్టులో విచారణ
February 11, 2020 / 02:41 PM ISTరాజధాని అమరావతి నుంచి విజిలెన్స్ కమిషనర్, కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ ఆఫీసులను కర్నూలుకు తరలించటంపై వేసిన పిటిషన్లను విచారించింది హైకోర్టు. విశాఖలో మిలీనియం భవనానికి రూ.19 కోట్లు కేటాయిస్తూ.. ఇచ్చిన జీవోలు, రాజధాని ప్రాంతంలో…
బెంగాల్ లోని పాక్ ఖైదీలు హై సెక్యూరిటీ సెల్స్ కు తరలింపు
February 27, 2019 / 10:02 AM ISTకోల్ కతా : భారత్-పాకిస్థాన్ ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న క్రమంలో తరుణంలో దేశ వ్యాప్తంగా సున్నిత ప్రాంతాలలో కేంద్రం హై అలర్ట్ ప్రకటించింది. పాక్ ఉగ్రస్థావరాలపై భారత్ సర్జికల్ దాడులు..భారత్ పై పాక్…