Home » Evacuation
యుక్రెయిన్ బాధితులను భారత్కి తీసుకుని వచ్చే కార్యక్రమం ఆపరేషన్ గంగ కార్యక్రమం వేగవంతం అయ్యింది.
ఓవైపు రష్యా దాడులు, మరోవైపు వాటిని ఎదుర్కొనేందుకు యుక్రెయిన్ ప్రయత్నాలు.. ఇరువైపులా ప్రాణనష్టం విపరీతంగా ఉండగా.. ఇప్పటివరకు వందల మంది చనిపోయారు.
ఆగస్టు-15న కాబూల్ ఆక్రమణతో అప్ఘానిస్తాన్ తాలిబన్ హస్తగతమైన తర్వాత ఆ దేశం నుంచి బయటపడటానికి వేలాది మంది ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.
ఆఫ్ఘనిస్తాన్ లో పరిస్థితులు, భారత ప్రజల తరలింపు,భారత పెట్టుబడులకు భద్రత,వాణిజ్యం,తాలిబన్ల పట్ల ప్రభుత్వ వైఖరి అంశాలపై కేంద్రప్రభుత్వం
భారతీయ సోదరులు,సోదరీమణులు తమను కాపాడారని అప్ఘానిస్తాన్ మహిళా శరణార్థి తెలిపింది.
భూకంపం వచ్చిన సమయంలో భవనాలు ఎలా ఊగుతాయి ? అచ్చం అలాగే ఊగిపోయిందో ఓ భవనం. కానీ..భూకంపం రాలేదు..కానీ..ఎందుకు అలా ఊగిపోయిందో ఎవరికీ అర్థం కాలేదు.
covishield vaccine evacuation start from a serum company : పుణెలోని సీరం సంస్థ నుంచి కొవిషీల్డ్ టీకా తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఇవాళ ఉదయం కట్టుదిట్టమైన భద్రత మధ్య వ్యాక్సిన్ తరలింపును చేపట్టారు. రవాణా కోసం జీపీఎస్ సౌకర్యమున్న ట్రక్కులను వినియోగిస్తున్నారు అధికారులు.
కరోనాపై ప్రభుత్వం ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా కొందరి తీరు మారడం లేదు. ఇంకా కరోనా బాధితుల పట్ల వివక్ష చూపుతూనే ఉన్నారు. సిద్ధిపేట జిల్లాలోని ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఇలాంటి అమానుష ఘటన చోటుచేసుకుంది. మున్సిపాలిటీలో పని చేసే 9 మంది �
రాజధాని అమరావతి నుంచి విజిలెన్స్ కమిషనర్, కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ ఆఫీసులను కర్నూలుకు తరలించటంపై వేసిన పిటిషన్లను విచారించింది హైకోర్టు. విశాఖలో మిలీనియం భవనానికి రూ.19 కోట్లు కేటాయిస్తూ.. ఇచ్చిన జీవోలు, రాజధాని ప్రాంతంలో నిర్మాణాలు కొన�
కోల్ కతా : భారత్-పాకిస్థాన్ ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న క్రమంలో తరుణంలో దేశ వ్యాప్తంగా సున్నిత ప్రాంతాలలో కేంద్రం హై అలర్ట్ ప్రకటించింది. పాక్ ఉగ్రస్థావరాలపై భారత్ సర్జికల్ దాడులు..భారత్ పై పాక్ దాడులకు మరోసారి యత్నించటం..దాన్ని భారత