Home » evening
Modi To Address Nation At 6 pm భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇవాళ ఓ ఆశక్తికర ట్వీట్ చేశారు. ఇవాళ(అక్టోబర్-20,2020)సాయంత్రం 6 గంటలకు దేశ ప్రజలకు ఓ సందేశం ఇవ్వబోతున్నట్లు తెలిపారు. , ఏ విషయం మీద మాట్లాడతారన్నది మాత్రం ఆయన ప్రకటించలేదు. అయితే, మోడీ చేసిన ఒక్క లైన్ ట్వీట్
ఆపరేషన్ రాయల్ వశిష్ట-2 క్లైమాక్స్కు చేరింది. గోదావరిలో మునిగిన బోటు.. 37 రోజుల తరువాత ఒడ్డుకు చేరే తరుణం ఆసన్నమైంది. 2019, అక్టోబర్ 21వ తేదీ సోమవారం సాయంత్రంలోగా ధర్మాడి సత్యం అండ్ టీమ్ బోటును బయటకు తీసుకొచ్చే అవకాశముంది. దీంతో బోటు ప్రమాదంలో ఇప్�
మెగాస్టార్ చిరంజీవి చుట్టూ అందమైన తారలు తళుక్కున మెరిశారు. టాలీవుడ్, ఇతర వుడ్లలో అలనాటి నటులు. వీరంతా టాలీవుడ్ విక్టరీ వెంకటేష్ కుమార్తె రిసెప్షన్లో సందడి చేశారు. చిరంజీవి, కృష్ణంరాజు దంపతులతో పాటు ఖుష్బూ, రాధిక, టబు, సుహాసిని, మీనా, జయసు�
తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజులూ పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుండి తెలంగాణ వరకు…తమిళనాడు, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడిందని తెలిపారు. అయితే..దీని ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై ఉండదన్నారు.