-
Home » evening
evening
సాయంత్రం 6గంటలకు ఓ విషయం చెప్తా….ఆసక్తి రేపుతున్న మోడీ ట్వీట్
Modi To Address Nation At 6 pm భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇవాళ ఓ ఆశక్తికర ట్వీట్ చేశారు. ఇవాళ(అక్టోబర్-20,2020)సాయంత్రం 6 గంటలకు దేశ ప్రజలకు ఓ సందేశం ఇవ్వబోతున్నట్లు తెలిపారు. , ఏ విషయం మీద మాట్లాడతారన్నది మాత్రం ఆయన ప్రకటించలేదు. అయితే, మోడీ చేసిన ఒక్క లైన్ ట్వీట్
ఆపరేషన్ వశిష్ట – 2 క్లైమాక్స్ : సాయంత్రానికి బోటు బయటకు!
ఆపరేషన్ రాయల్ వశిష్ట-2 క్లైమాక్స్కు చేరింది. గోదావరిలో మునిగిన బోటు.. 37 రోజుల తరువాత ఒడ్డుకు చేరే తరుణం ఆసన్నమైంది. 2019, అక్టోబర్ 21వ తేదీ సోమవారం సాయంత్రంలోగా ధర్మాడి సత్యం అండ్ టీమ్ బోటును బయటకు తీసుకొచ్చే అవకాశముంది. దీంతో బోటు ప్రమాదంలో ఇప్�
చిరు, కృష్ణంరాజు చుట్టూ అందమైన తారలు
మెగాస్టార్ చిరంజీవి చుట్టూ అందమైన తారలు తళుక్కున మెరిశారు. టాలీవుడ్, ఇతర వుడ్లలో అలనాటి నటులు. వీరంతా టాలీవుడ్ విక్టరీ వెంకటేష్ కుమార్తె రిసెప్షన్లో సందడి చేశారు. చిరంజీవి, కృష్ణంరాజు దంపతులతో పాటు ఖుష్బూ, రాధిక, టబు, సుహాసిని, మీనా, జయసు�
Weather Update : రెండు రోజులూ పొడి వాతావరణం
తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజులూ పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుండి తెలంగాణ వరకు…తమిళనాడు, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడిందని తెలిపారు. అయితే..దీని ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై ఉండదన్నారు.