-
Home » event
event
Chhattisgarh: ప్రధాని సభకు వెళ్తుండగా ప్రమాదానికి గురైన బస్సు.. స్పాట్లోనే ముగ్గురు మృతి
July 7, 2023 / 12:30 PM ISTఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం తీవ్రంగా దెబ్బతిన్నది. కాగా, ముందు వరుసల్లో కూర్చున్న ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మరో ఆరుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
Shashi Tharoor: శశి థరూర్ సభకు డిక్షనరీతో వచ్చిన ఓ వ్యక్తి.. తప్పేం లేదంటున్న నెటిజెన్లు
February 27, 2023 / 03:20 PM ISTఅప్పుడప్పుడూ, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తన ఆంగ్ల పదజాలంతో ఇంటర్నెట్ను కుదిపివేస్తుంటారు. ఆయన ఉపయోగించిన కొన్ని పదాల గురించి నెటిజెన్లు బుర్రబద్దలు కొట్టుకుంటుంటారు. వెంటనే డిక్షనరీకి వెళ్లి వాటి అర్థాలు చూస్తుంటారు. కాబట్టి,…
PM Modi: పర్యావరణంపై ప్రధాని మోడీ.. ఇథనాల్, బయోగ్యాస్పై రైతులతో!
June 5, 2021 / 07:19 AM ISTప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో శనివారం(జూన్ 5) ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటారు.
Sree Mukhi : పుష్ప మూవీ ఫస్ట్ మీట్..యాంకర్ శ్రీముఖి ఫొటోస్
April 10, 2021 / 02:23 PM ISTపుష్ప మూవీ ఫస్ట్ మీట్..యాంకర్ శ్రీముఖి ఫొటోస్
రైతుల ఆందోళన…మరో తబ్లిగీ జమాత్!
January 7, 2021 / 07:43 PM ISTTablighi Jamaat event నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఢిల్లీలో జరుగుతున్న రైతుల నిరసనలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. పెద్ద సంఖ్యలో రైతులు గుమిగూడుతుండటం..చలి ఎక్కువగా ఉండటంతో రైతులు కరోనా బారిన పడే…
ముఖానికి Mask వేసుకుని స్టెప్పులేసిన సీఎం
December 21, 2020 / 10:41 AM ISTMadhya Pradesh Chief Minister Dances : ఏదైనా సాంగ్, డప్పు, దరువులు వింటుంటే తెలియకుండానే…కాళ్లు కదిపిస్తుంటాం. సామాన్యుడి నుంచి సెలబ్రెటీల వరకు స్టెప్పులు వేస్తుంటారు. ఏదైనా కార్యక్రమంలో పాల్గొనే నేతలు..సంగీతానికి అనుగుణంగా స్టెప్పులు…
జై శ్రీరామ్..అయోధ్యలో భూమి పూజ..మోడీ షెడ్యూల్
August 5, 2020 / 06:41 AM ISTఅయోధ్యలో రామ మందిర భూమి పూజకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2020, Aug 05వ తేదీ బుధవారం నాడు జరిగే ఈ భూమి పూజకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సహా..మరికొంత మంది…
రాముడు అందరివాడు : అయోధ్య కార్యక్రమంపై ఎట్టకేలకు మౌనం వీడిన కాంగ్రెస్
August 4, 2020 / 04:02 PM ISTఅయోధ్యపై ఎట్టకేలకు కాంగ్రెస్ మౌనం వీడింది. రామాలయ భూమిపూజ విషయంలో ఇప్పటివరకు మౌనం పాటిస్తూ వచ్చిన కాంగ్రెస్ పై సర్వత్రా విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ యువనేత ప్రియాంకా గాంధీ ఇవాళ స్పందించారు.…
అయోధ్య భూమి పూజ : తొలి ఆహ్వానం ముస్లింకే…స్టేజీపై మోడీ సహా 5గురు..సెక్యూరిటీ కోడ్ ఎంట్రీ
August 3, 2020 / 08:22 PM ISTఅయోధ్యలో రామమందిరం భూమిపూజకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆగష్టు-5న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరిగే ఈ కార్యక్రమం కోసం దేశ ప్రజలంతా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వాలు కూడా వేడుకకు…
Ayodhya లో రామ జన్మ భూమి పూజ..ఆ ఛానెల్ లో లైవ్
July 26, 2020 / 12:28 PM ISTఅయోధ్య రామ జన్మభూమికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఆగస్టు 05వ తేదీన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగనుంది. మోడీతో పాటుగా…అన్ని…