Home » evidence
చంద్రుడిపై మనుషుల అడుగుజాడల ఆనవాళ్లకు సంబంధించిన సాక్షాలను నాసా విడుదల చేసింది. 53 ఏళ్ల కింద అపోలో 11 మిషన్లో భాగంగా చంద్రుడిపై నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ ల్యాండయ్యారు. నాడు చంద్రుడిపైకి వెళ్లిన వ్యోమగాముల అడుగులు ఇంకా అలాగే ఉన్నాయ�
హత్య కేసును విచారిస్తున్న కోర్టుకు రాజస్థాన్ పోలీసులు వింత వివరణ ఇవ్వటంతో అంతా నివ్వెరపోయారు. హత్య కేసులో తాము సేకరించిన సాక్ష్యాలను కోతి ఎత్తుకెళ్లిపోయిందని పోలీసులు చెప్పారు. వాటిలో హత్యకు ఉపయోగించిన ఆయుధం కత్తికూడా ఉందని వివరించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్.. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మల మధ్య విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం వీడియోగ్రాఫిక్ ఎవిడెన్స్ తో సహా సర్జికల్ స్ట్రైక్ గురించి మాట్లాడారు.
అరుణ గ్రహం మనిషి నివాస యోగ్యానికి అనుకూలమా? కాదా? దీన్ని తేల్చే క్రమంలో అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీనిపై నాసా పరిశోధనలు జరుపుతోంది. నాసాకు చెందిన పర్సివరెన్స్
తనను ఆంటిగ్వా నుంచి కిడ్నాప్ చేసి డొమినికా తీసుకెళ్లారంటూ పీఎన్ బీ స్కామ్ నిందితుడు మొహుల్ చోక్సీ చేసిన ఆరోపణలును ఆంటిగ్వా ప్రధాని కొట్టిపారేశారు.
UP Boy Killed Father: క్రైమ్ షోలను చూసి ఇన్స్పైర్ అయిన బాలుడు తండ్రినే చంపేశాడు. డెడ్ బాడీని నాశనం చేసి సాక్ష్యాన్ని మాయం చేసేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. ‘మనోజ్ మిశ్రా అనే వ్యక్తికి చాలా కోపం. మే2న కూతుర్ని కొడుతుండటం చూసి వెళ్లి కొడుకును కొట్�
‘Lost’ River That Ran Through Thar Desert 172,000 Years Ago Found లక్షా డెభ్బై రెండు వేల(172,000) సంవత్సరాల క్రితం రాజస్థాన్ లోని బికనీర్ సమీపంలో ఉన్న సెంట్రల్ థార్ ఎడారి గుండా ప్రవహించి కాల ప్రవాహంలో కనుమరుగైన “నది”ఆనవాళ్లను పరిశోధకులు తాజాగా ఆధారాలతో సహా కనుగొన్
bollineni srinivas gandhi: 5 కోట్ల లంచం కేసులో ఈడీ మాజీ అధికారి బొల్లినేని గాంధీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇన్పుట్ క్రెడిట్స్ మంజూరు కోసం లంచం తీసుకుంటూ బొల్లినేని సీబీఐకి అడ్డంగా దొరికిపోయాడు. ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించింది సీబీఐ. బాధితుల నుంచి 10 లక్ష�
NCB:సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి తర్వాత డ్రగ్స్ కోణంలో విచారణ జరుపుతుంది NCB(నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో). ఈ కేసు విచారణలో భాగంగా బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకొణె, శ్రద్ధాకపూర్, రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్లను ఇంటరాగేట్ చేశారు అ
తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేశ్ స్పీడ్ పెంచారు. లాక్డౌన్ నేపథ్యంలో సుదీర్ఘ కాలం హైదరాబాద్లోని నివాసానికే పరిమితమైన ఆయన.. అమరావతిలో అడుగు పెట్టడమే తరువాయి ఒక బాంబు పేల్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇళ్ల స్థలాలు కోసం భూసేకరణ పేరు�