-
Home » evidence
evidence
Human Footprints : చంద్రుడిపై మనుషుల అడుగుజాడలు..53 ఏళ్ల క్రితం వెళ్లిన వ్యోమగాముల అడుగులు ఇంకా అలాగే
July 23, 2022 / 11:25 AM ISTచంద్రుడిపై మనుషుల అడుగుజాడల ఆనవాళ్లకు సంబంధించిన సాక్షాలను నాసా విడుదల చేసింది. 53 ఏళ్ల కింద అపోలో 11 మిషన్లో భాగంగా చంద్రుడిపై నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ ల్యాండయ్యారు. నాడు చంద్రుడిపైకి…
Rajasthan : హత్య కేసు సాక్ష్యాలను కోతి ఎత్తుకెళ్ళింది-కోర్టుకు తెలిపిన పోలీసులు
May 6, 2022 / 07:12 PM ISTహత్య కేసును విచారిస్తున్న కోర్టుకు రాజస్థాన్ పోలీసులు వింత వివరణ ఇవ్వటంతో అంతా నివ్వెరపోయారు. హత్య కేసులో తాము సేకరించిన సాక్ష్యాలను కోతి ఎత్తుకెళ్లిపోయిందని పోలీసులు చెప్పారు. వాటిలో హత్యకు ఉపయోగించిన ఆయుధం కత్తికూడా…
Dear KCR Garu: ‘కేసీఆర్ గారూ.. సర్జికల్ స్ట్రైక్పై ఇదిగో సాక్ష్యం’
February 15, 2022 / 10:24 AM ISTతెలంగాణ సీఎం కేసీఆర్.. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మల మధ్య విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం వీడియోగ్రాఫిక్ ఎవిడెన్స్ తో సహా సర్జికల్ స్ట్రైక్ గురించి మాట్లాడారు.
Mars : అంగారకుడిని ముంచెత్తిన వరదలు..? కీలక చిత్రాలు పంపిన నాసా రోవర్
October 9, 2021 / 08:06 PM ISTఅరుణ గ్రహం మనిషి నివాస యోగ్యానికి అనుకూలమా? కాదా? దీన్ని తేల్చే క్రమంలో అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీనిపై నాసా పరిశోధనలు జరుపుతోంది. నాసాకు చెందిన పర్సివరెన్స్
Antiguan PM: చోక్సీ కిడ్నాప్ కు ఆధారాల్లేవ్
June 24, 2021 / 07:31 PM ISTతనను ఆంటిగ్వా నుంచి కిడ్నాప్ చేసి డొమినికా తీసుకెళ్లారంటూ పీఎన్ బీ స్కామ్ నిందితుడు మొహుల్ చోక్సీ చేసిన ఆరోపణలును ఆంటిగ్వా ప్రధాని కొట్టిపారేశారు.
తండ్రిని చంపేసిన బాలుడు.. క్రైం సీరియల్స్ 100సార్లు చూసి సేఫ్ అవ్వాలని
October 30, 2020 / 03:03 PM ISTUP Boy Killed Father: క్రైమ్ షోలను చూసి ఇన్స్పైర్ అయిన బాలుడు తండ్రినే చంపేశాడు. డెడ్ బాడీని నాశనం చేసి సాక్ష్యాన్ని మాయం చేసేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. ‘మనోజ్…
థార్ ఎడారిలో 1.72 లక్షల ఏళ్ల క్రితం ప్రవహించి…కనుమరుగైన ‘నది’ ఆనవాళ్లు లభ్యం
October 21, 2020 / 07:05 PM IST‘Lost’ River That Ran Through Thar Desert 172,000 Years Ago Found లక్షా డెభ్బై రెండు వేల(172,000) సంవత్సరాల క్రితం రాజస్థాన్ లోని బికనీర్ సమీపంలో ఉన్న సెంట్రల్ థార్ ఎడారి…
రూ.5 కోట్ల లంచం కేసులో ఈడీ మాజీ అధికారి బొల్లినేని గాంధీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
October 6, 2020 / 01:30 PM ISTbollineni srinivas gandhi: 5 కోట్ల లంచం కేసులో ఈడీ మాజీ అధికారి బొల్లినేని గాంధీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇన్పుట్ క్రెడిట్స్ మంజూరు కోసం లంచం తీసుకుంటూ బొల్లినేని సీబీఐకి అడ్డంగా దొరికిపోయాడు.…
NCB ముందు ఆ నలుగురు హీరోయిన్లు అదే చెప్తున్నారు: అది మత్తు పదార్థం కాదట
September 29, 2020 / 08:06 AM ISTNCB:సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి తర్వాత డ్రగ్స్ కోణంలో విచారణ జరుపుతుంది NCB(నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో). ఈ కేసు విచారణలో భాగంగా బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకొణె, శ్రద్ధాకపూర్, రకుల్ ప్రీత్ సింగ్, సారా…
ఏపీలో భారీ భూ కుంభకోణం, 40మంది వైసీపీ ఎమ్మెల్యేల పాత్ర, బాంబు పేల్చిన లోకేశ్
September 12, 2020 / 04:48 PM ISTతెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేశ్ స్పీడ్ పెంచారు. లాక్డౌన్ నేపథ్యంలో సుదీర్ఘ కాలం హైదరాబాద్లోని నివాసానికే పరిమితమైన ఆయన.. అమరావతిలో అడుగు పెట్టడమే తరువాయి ఒక బాంబు పేల్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు…