Home » ex-gratia
గుంటూరులో అత్యాచారానికి గురైన బాలికను, ఆమె కుటుంబాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పరామర్శించారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో వారిని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు చంద్రబాబు. గుంటూరులో జరిగిన ఈ అవమానీయ ఘటన బాధాకరమని, దీన్ని తీవ్
హైదరాబాద్ లోని గోల్నాకలో ఫంక్షన్ హాల్ గోడ కూలి నలుగురు మృతి చెందిన ఘటనపై జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మెహన్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. సహాయ నిధి కింద మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.