Home » exam
ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్(IIM) లో ప్రవేశాల కోసం నవంబర్ లో కామన్ అడ్మిషన్ టెస్టు(CAT) ను నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కోజికోడ్ శనివారం(జనవరి 4, 2020) ఫలితాలను విడుదల చేసింది. అభ్యర్ధులు ఫలితాలను అధికారి�
నీట్-2020 ఎగ్జామ్ దరఖాస్తు గడువు తేదీ పొడిగించబడింది. జనవరి 6వ తేదీ రాత్రి 11:50 నిమిషాల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని హెచ్ఆర్డీ శాఖ తెలిపింది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం నీట్-2020 పరీక్షకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు చివరితేదీ డిసెం�
పట్టుదల, ఆసక్తి, కృషి ఉంటే ఏదైనా సాధ్యమేనని నిరూపించిందో యువతి. చదువుకొనే రోజుల్లో ఫెయిల్ అయినా..తర్వాతి కెరీర్లో అద్బుత విజయాలు సాధిస్తూ దూసుకెళుతున్న వారిలో ఈమె కూడా ఒకరు. క్వాంటమ్ ఫిజిక్స్ ఎగ్జామ్లో జీరో వస్తే..అదే సబ్జెక్టులో రాణించాల
పోలీసుల్లోని మానవత్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది ఈ ఫొటో. తల్లులు పరీక్ష రాయడానికి వెళ్తే పసిబిడ్డలను సంరక్షిస్తూ నిల్చొన్నారు పోలీసులు. ఈ ఘటన అస్సాంలో చోటు చేసుకుంది. టీచర్ ఎలిజెబిలిటీ టెస్టు(టెట్) అర్హత పరీక్ష రాసేందుకు ఇద్దరు తల్లులు
యువతపై పోటీ పరీక్షల ఒత్తిడి తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కసరత్తు ప్రారంభించింది. ఒకే పరీక్షతో రకరకాల ఉద్యోగాలకు ఎంపికయ్యే అవకాశం కల్పించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏపీపీఎస్సీ దీనిపై దృష్టి సారించింది. దీని కోసం కమిష
వైసీపీ, సీఎం జగన్ పైన నీచపు రాతలు రాసేందుకు వేల మందిని నియమించి, 24/7 కాల్ సెంటర్లను నిర్వహించిందెవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని..బానిస పత్రికలు, చానళ్లు ఎంత దాచి పెట్టినా సోషల్ మీడియా అరాచకాలన్నింటినీ బయట పెట్టింది…అందుకేనా ఈ ఏడుపు? అంటూ ఫై
సచివాలయం అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. నోటిఫికేషన్లో తెలిపిన ఖాళీలకు తగినంత మంది పరీక్షల్లో ఎంపిక కాకపోతే.. అర్హత మార్కులను తగ్గించే అవకాశం
ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సచివాలయ ఉద్యోగుల పోస్టుల భర్తీకి ఉద్దేశించిన రాత పరీక్షలు 2019, ఆగస్టు 01 ఆదివారం నుంచి స్టార్ట్ కానున్నాయి. ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. జులై 26న మొత్తం లక్షా 26 వేల 728 పోస్టుల భర్తీకి నోటిఫికే�
ఏపీ రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 2019, సెప్టెంబర్ 01వ తేదీ ఆదివారం ఎగ్జామ్ జరుగనుంది. లక్షా 26 వేల 728 ఉద్యోగాలున్నాయి. దీనికి భారీగా స్పందన వచ్చింది. 21 లక్షల 69 వేల 719 మంది అభ్య�
ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షల సందర్భంగా సెప్టెంబర్ 3, 4, 6, 7 తేదీల్లో లోకల్ హాలిడేస్ను ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఉత్తర్వులు జారీ చ