Home » exam
క్వశ్చన్ పేపర్లో ఎన్టీఆర్ టాపిక్ ఏమిటి అనుకుంటున్నారా.. మీరు చదివింది నిజమే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ఓ ప్రశ్నా పత్రంలో ప్రశ్న రావడం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా....
వారు ముగ్గురు అక్కాచెల్లెళ్లు. వారిది రాజస్థాన్ లోని హనుమాన్ఘర్ జిల్లా. అక్కాచెల్లెళ్లు ముగ్గురూ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు.అంతేకాదు ముగ్గురు అక్కచెల్లెళ్లు రాజస్థాన్ అడ్మినిస్
రోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడిన ప్రవేశ పరీక్షలకు సంబంధించిన తేదీలను ఒక్కొక్కటిగా కేంద్రం ప్రకటిస్తోంది.
దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 12న కోవిడ్ భద్రతా నిబంధనల మధ్య ఎగ్జామ్ నీట్ (UG)2021 ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం ప్రకటించారు.
Railway తెల్లవారుజామున రావాల్సిన రైలు కాస్తా ఆలస్యం అవుతుండటంతో, పరీక్షకు హాజరు కాలేనేమోనని భయపడిపోయిన ఓ యువతి కష్టాన్ని రైల్వేశాఖ తీర్చింది. ఒకే ఒక్క ట్వీట్ తో రెండున్నర గంటల ఆలస్యంగా వస్తున్న రైలు కాస్తా జెట్ స్పీడ్ తో దూసొకొచ్చింది. ఆ యువతిన
JEE Advanced 2021 ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్ కళాశాలలు ఐఐటీల్లో ప్రవేశానికి జరిగే జేఈఈ-అడ్వాన్స్డ్ పరీక్ష తేదీని గురువారం కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ప్రకటించారు. ఈ రోజు సాయంత్రి నిర్వహించిన ట్విట్టర్ లైవ్ ద్వారా మంత్రి…జూల�
దేశ వ్యాప్తంగా ఉన్న ఐఐటీ,ఎన్ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(JEE Main- 2021)పరీక్ష షెడ్యూల్ ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)విడుదల చేసింది. దేశంలో కరోనాతో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అనేక అంశాలను పరిగణల�
Written test in Raj Bhavan for Odisha VC aspirants : ఒడిషాలోని ఆరు యూనివర్సిటీల్లో వైస్ చాన్సలర్ పోస్టుల నియామకానికి రాజ్ భవన్ లో నవంబర్22,ఆదివారం నాడు పరీక్ష నిర్వహించారు. ఎంపిక చేసిన యూనివర్సిటీ ప్రోఫెసర్లు ఈ పరీక్షకు హజరయ్యారు. ప్రశ్నా పత్రంలో ఇచ్చిన ప్రశ్నలు చూసి చాలా
Nagarjuna University Degree Distance Education Exam : నాగార్జున యూనివర్సిటీ డిగ్రీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ యథేచ్ఛగా జరుగుతోంది. జగిత్యాల జిల్లా ధర్మపురి పరీక్షా కేంద్రంలో విద్యార్థులు చూసి రాతలు రాస్తున్నారు. ధర్మపురిలోని ఓ ప్రైవేటు స్కూల్�
prelims 2020 exam సివిల్ సర్వీసెస్ పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) అక్టోబర్ 4నే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ను నిర్వహించనుంది. సివిల్స్ ప్�