exam

    APPSC Group 2 : 446 పోస్టులు..మే 5 పరీక్ష

    May 1, 2019 / 01:26 AM IST

    ఏపీలో గ్రూప్ 2 ప‌రీక్షను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది APPSC. వివిధ శాఖ‌ల్లో ఖాళీగా ఉన్న 446 పోస్టుల‌ భ‌ర్తీకి ఈ ప‌రీక్ష నిర్వహిస్తున్నారు. మెన్నటి పంచాయితీ కార్యద‌ర్శుల ప‌రిక్ష నిర్వహ‌ణ‌లో జ‌రిగిన త‌ప్పులు ఈ సారి జ‌ర‌గ‌కుండా జాగ్రత�

    మే 5న నీట్ ఎగ్జామ్..పాటించాల్సిన సూచనలు ఇవే!

    April 24, 2019 / 07:16 AM IST

    మే 5న నీట్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ గత డిసెంబరులో విడుదల కాగా, జనవరి 31 వరకు దరఖాస్తులను స్వీకరించారు.  ఈ ప్రవేశ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా MBBS, BDS కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధా�

    All The Best : ఏపీ ఎంసెట్

    April 24, 2019 / 02:58 AM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంసెట్ పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నిమిషం నిబంధనను కంటిన్యూ చేస్తున్నారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, బీ ఫార్మసీ, డీ ఫార్మసీ తదితర కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి పరీక్షలు జరుగుతున్నాయి. ఉదయం 10గంటలకు �

    సివిల్స్ ఫలితాలు విడుదల…కనిషక్ కతారియా టాపర్

    April 5, 2019 / 02:56 PM IST

    2018 సివిల్ సర్వీసెస్ ఫైనల్ ఎగ్జామ్ ఫలితాలను శుక్రవారం(ఏప్రిల్-5,2019)UPSC(యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్)విడుదల చేసింది.ఈ ప్రతిష్ఠాత్మకమైన పరీక్షలో IIT బొంబాయి గ్రాడ్యేయేట్  కనిషక్ కతారియా టాపర్ గా నిలిచాడు.759మందిలో కనిషక్ టాపర్ గా నిలిచాడు.అక్షిత్

    ప్లీజ్ : SI రాత పరీక్షలు వాయిదా వేయండి

    March 28, 2019 / 02:23 AM IST

    SI (సివిల్) పోస్టుల భర్తీ కోసం నిర్వహించే తుది రాత పరీక్షలని వాయిదా వేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఏకంగా నెల రోజుల పాటు పోస్ట్ పోన్ వేయాలని కోరుతున్నారు. ఈ మేరకు

    24న బీసీ స్టడీ సర్కిల్ రాత పరీక్ష

    March 21, 2019 / 03:44 AM IST

    హైదరాబాద్‌ : గ్రూప్‌-1, 2 ఉద్యోగాలకు సిద్ధమయ్యే బీసీ అభ్యర్థులకు    బీసీ స్టడీ  సర్కిల్ ద్వారా  ఉచిత ఫౌండేషన్‌ కోర్సులు నిర్వహించనున్నట్లు  డైరెక్టర్‌ బాలాచారి తెలిపారు. ఫౌండేషన్ కోర్సుకు అర్హులైన అభ్యర్ధులను రాతపరీక్ష ద్వారా ఎంపిక చ�

10TV Telugu News