Home » exam
ఏపీలో గ్రూప్ 2 పరీక్షను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది APPSC. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 446 పోస్టుల భర్తీకి ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. మెన్నటి పంచాయితీ కార్యదర్శుల పరిక్ష నిర్వహణలో జరిగిన తప్పులు ఈ సారి జరగకుండా జాగ్రత�
మే 5న నీట్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ గత డిసెంబరులో విడుదల కాగా, జనవరి 31 వరకు దరఖాస్తులను స్వీకరించారు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా MBBS, BDS కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధా�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంసెట్ పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నిమిషం నిబంధనను కంటిన్యూ చేస్తున్నారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, బీ ఫార్మసీ, డీ ఫార్మసీ తదితర కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి పరీక్షలు జరుగుతున్నాయి. ఉదయం 10గంటలకు �
2018 సివిల్ సర్వీసెస్ ఫైనల్ ఎగ్జామ్ ఫలితాలను శుక్రవారం(ఏప్రిల్-5,2019)UPSC(యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్)విడుదల చేసింది.ఈ ప్రతిష్ఠాత్మకమైన పరీక్షలో IIT బొంబాయి గ్రాడ్యేయేట్ కనిషక్ కతారియా టాపర్ గా నిలిచాడు.759మందిలో కనిషక్ టాపర్ గా నిలిచాడు.అక్షిత్
SI (సివిల్) పోస్టుల భర్తీ కోసం నిర్వహించే తుది రాత పరీక్షలని వాయిదా వేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఏకంగా నెల రోజుల పాటు పోస్ట్ పోన్ వేయాలని కోరుతున్నారు. ఈ మేరకు
హైదరాబాద్ : గ్రూప్-1, 2 ఉద్యోగాలకు సిద్ధమయ్యే బీసీ అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత ఫౌండేషన్ కోర్సులు నిర్వహించనున్నట్లు డైరెక్టర్ బాలాచారి తెలిపారు. ఫౌండేషన్ కోర్సుకు అర్హులైన అభ్యర్ధులను రాతపరీక్ష ద్వారా ఎంపిక చ�