Home » exam
NEET 2020 Exam : వైద్య విద్య ప్రవేశాల కోసం దేశ వ్యాప్తంగా నీట్ పరీక్ష జరుగనుంది. ఇందుకోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాట్లు పూర్తి చేసింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు లక్షా 17 వేల మంది విద్యార్థులు ఇప్పటికే ఈ పరీక్ష కోసం దరఖాస్తు చేసున్నారు. దీంతో
వైద్య విద్యలో ప్రవేశాల కోసం దేశ వ్యాప్తంగా నీట్ పరీక్ష జరుగనుంది. 2020, సెప్టెంబర్ 13వ తేదీ ఆదివారం జరిగే ఈ పరీక్షకు అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. విద్యార్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTF) పలు నిబంధనలు విధించింది. డ్రెస్ కోడ్ తప్పనిసరిగా పాట
TS EAMCET 2020 : కరోనా నేపథ్యంలో వాయిదా పడిన ఎగ్జామ్స్ ఒక్కొటిగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో EAMCET 2020 పరీక్షలు జరుగనున్నాయి. ఇందుకు అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. 2020, సెప్టెంబర్ 09, 10, 11, 14 తేదీల్లో పరీక్షలు జరుగనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కలిపి 102 (తెలంగాణా�
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. కరోనా సంక్షోభంతో ఆగిపోయిన రైల్వే పోస్టుల నియామక ప్రకియ డిసెంబర్ లో ప్రారంభంకానుంది. ఈ మేరకు ఉద్యోగాల భర్తీకి నిర్వహించాల్సిన పరీక్షలపై రైల్వేశాఖ కీలక ప్రకటన చేసింది. దేశవ్యాప్త
తెలుగు, మలయాళం, తమిళ భాషల్లో నటిస్తూ అభిమానులు మెప్పిస్తున్న నటి సాయి పల్లవి పరీక్షలు రాసింది. ఎగ్జామ్ సెంటర్ లోకి వచ్చిన సాయి పల్లవిని చూసి ఇతరులు ఆశ్చర్యపోయారు. సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. మాస్క్ ధరించిన ఈ బ్యూటీ..చిరునవ్వు పలకరిస్తూ..
కోవిడ్-19 నిభందనలు ఉల్లంఘించిన 600 మంది తల్లిదండ్రులపై కేరళ పోలీసులు కేసు బుక్ చేశారు. తిరువనంతపురంలోని రెండు స్కూల్స్ లో జరిగిన కేరళ ఇంజనీరింగ్ ఆర్కిటెక్చర్ మెడికల్ (KEAM) ప్రవేశ పరీక్షకు హాజరైన ఈ 600 మంది తల్లిదండ్రులు సామాజిక దూరం నిబంధనలను ఉల్ల
తెలంగాణ రాష్ట్రంలో కరోనా రాకాసి విద్యా సంవత్సరంపై ప్రభావం చూపింది. లాక్ డౌన్ ముగిసిన తర్వాతే..పరీక్షలపై..తదితర వాటిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే వాయిదా పడిన EMCET పరీక్ష నిర్వహించేందుకు అధికారులు యోచిస్తున్నారు. ఏప్రిల్ 30 వరకు లాక్ డౌ�
కరోనా విజృంభిస్తోంది. చైనా వచ్చిన ఈ మహమ్మారీ వేలాది మందిని బలి తీసుకొంటోంది. భారత్లో కూడా మెల్లిగా విస్తరిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడిన కొంతమంది చికిత్స తీసుకుంటున్నారు. ముగ్గురు చనిపోవడం కలకలం రేపుతోంది. వైరస్ విస్తరించకుండా..కేంద�
తెలంగాణలో 2020-2021 విద్యా సంవత్సరానికి గాను నిర్వహించే ఎంసెట్, పీజీ ఈసెట్, లాసెట్, పీజీ లాసెట్ ఎంట్రన్స్ పరీక్షల తేదీల్లో మార్పులు జరిగినట్లు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి గురువారం(జనవరి 23, 2020) ఒక ప్రకటనలో తెలిపారు. ముందుగా ప్రకటించిన షె
JEE Main పరీక్షలు తెలుగులో నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)కసరత్తు ప్రారంభించింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆదేశాల మేరకు చర్యలు తీసుకొంటోంది. ప్రాంతీయ భాషల్లో చదువుకున్న వారు జేఈఈ మెయిన్ పరీక్ష పత్రాల కారణంగా ఇబ్బందులు పడుతు�