-
Home » Examination Centres
Examination Centres
టెన్త్ విద్యార్థులకు గుడ్న్యూస్.. ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా పరీక్ష కేంద్రానికి ఇలా చేరుకోండి..
పరీక్ష కేంద్రాలకి వెళ్లడానికి మాత్రమే కాదు.. పరీక్ష రాసి ఇంటికి తిరిగి వచ్చే సమయంలోనూ..
NEET, JEE Main 2020 : అరగంట ముందే పరీక్ష సెంటర్ గేట్లు క్లోజ్
సెప్టెంబర్ 01వ తేదీ నుంచి కొన్ని పరీక్షలు జరుగనున్నాయి. జీఎఫ్టీఐ ప్రవేశాలకు జెఈఈ మెయిన్ ఎగ్జామ్ విడతల వారీగా నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 06వ తేదీ వరకు 12 విడతల్లో నిర్వహిందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) చర్యలు చేపట్టింది. పరీక్ష సమ�
ఇప్పుడు చేయండి చీటింగ్: ఎగ్జామ్ సెంటర్స్ లో షూస్ బ్యాన్
పదో తరగతి పరీక్షలు రాసే సమయంలో విద్యార్థులు షూస్ వేసుకోవడాన్ని నిషేధిస్తూ బీహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. షూస్ వేసుకొని ఎగ్జామ్స్ రాయడానికి వీల్లేదని, చెప్పులకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు నితీష్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.�
హాల్ టికెట్లకు కూడా : ఓయూ కాలేజీలకు జియో ట్యాగింగ్
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్నీ డిగ్రీ పరీక్షా కేంద్రాలను జియో ట్యాగింగ్ చేయనున్నారు. వీటిని హాల్ టికెట్లకు అనుసంధానం చేస్తున్నారు. ఈ టెక్నాలజీ వల్ల ఎగ్జామ్స్ అప్పుడు టైం సేవ్ అవుతుంది. రాష్ట్రంలోని యూనివర్సిటీ రిజిష్�