Examination

    Hindu Woman : పాక్ లో తొలి హిందూ..మహిళా కలెక్టర్

    May 9, 2021 / 08:23 AM IST

    పాక్ లో హిందూ యువతి సనా రామ్ చంద్ ఘనత సాధించింది. మహిళా సీసీఎస్ ఎగ్జామ్స్ లో ఉత్తీర్ణురాలై...తొలి హిందూ మహిళా కలెక్టర్ కానున్నారు.

    ట్రోలింగ్స్ పై లోక్ సభ స్పీకర్ కుమార్తె ఫైర్, నిజాలు తెలుసుకొండి

    January 22, 2021 / 08:12 AM IST

    Speaker Om Birla’s Daughter : సోషల్‌ మీడియా ట్రోలింగ్స్‌పై లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా కుమార్తె -ఇటీవల సివిల్‌ సర్వీసెస్‌కు ఎంపికైన అంజలి బిర్లా ఫైర్‌ అయ్యారు. నిజనిజాలు తెలుసుకోకుండా ఎదుటి వ్యక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ట్రోల్‌ చేస్తే ఊరుకునేది లేదని హె�

    Neet Exam : ఫుల్ స్లీవ్స్ వేసుకోవద్దు, చెప్పులు, శ్యాండిళ్లు వేసుకోవాలి

    September 12, 2020 / 07:27 AM IST

    వైద్య విద్యలో ప్రవేశాల కోసం దేశ వ్యాప్తంగా నీట్ పరీక్ష జరుగనుంది. 2020, సెప్టెంబర్ 13వ తేదీ ఆదివారం జరిగే ఈ పరీక్షకు అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. విద్యార్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTF) పలు నిబంధనలు విధించింది. డ్రెస్ కోడ్ తప్పనిసరిగా పాట

    All The Best : పదో తరగతి పరీక్షలు..అనారోగ్యంతో ఉన్నవారికి ప్రత్యేక గదులు

    March 19, 2020 / 01:26 AM IST

    తెలుగు రాష్ట్రాల్లో 2020, మార్చి 19వ తేదీ గురువారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల 30 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. వీరికో�

    పీఎఫ్‌పై వడ్డీ తగ్గింపు..! 

    February 29, 2020 / 02:54 AM IST

    ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీఎఫ్‌) డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించడంపై ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) పరిశీలన చేస్తోంది.

    చెక్ ఇట్ : పాలిసెట్ 2020 ఎగ్జామ్ డేట్ రిలీజ్

    December 29, 2019 / 03:01 AM IST

    తెలంగాణలో పాలిసెట్ 2020 ఎగ్జామ్ డేట్స్ ను అధికారులు రిలీజ్ చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 17న పాలిసెట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ ఆధ్వర్యంలోని కమిటీ వెల్లడించింది. పదోతరగతి పరీక్షలక�

    అయేషా కేసు : పోస్ట్ మార్టం అంటే ఏంటీ? DNA పరీక్ష ఎలా నిర్వహిస్తారు..?

    December 14, 2019 / 06:19 AM IST

    12 సంవత్సరాల క్రితం హత్యాచారానికి గురై మృతి చెందిన బీ ఫార్మసీ విద్యార్థి అయేషా మీరా కేసు మరోసారి తెరపైకి వచ్చింది. అయేషా మీరాకు రీ పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. 12 ఏళ్ల తరువాత రీ పోస్ట్ మార్టం ఏంటీ అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. ఈ రీ పోస్ట్ మా

    సచివాలయ ఉద్యోగాలు : సర్టిఫికేట్ వెరిఫికేషన్ షురూ

    September 25, 2019 / 03:19 AM IST

    సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. సెప్టెంబర్ 24వ తేదీ మంగళవారం ఐదు జిల్లాల్లో అధికారులు సర్టిఫికేట్లను పరిశీలించారు. అనంతపురం, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల్లో మొదలు పెట్�

    గ్రామ, వార్డు సచివాలయ పరీక్ష : అభ్యర్థులకు రూల్స్ ఇవే

    August 31, 2019 / 03:50 AM IST

    ఏపీ రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు సెప్టెంబర్ 01వ తేదీ నుంచి 08వ తేదీ వరకు జరుగనున్నాయి. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులకు లోనికి అనుమతినించమని అధికారులు స్పష్టం చేస

    ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు 

    May 3, 2019 / 04:22 AM IST

    తెలంగాణలో ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు మరోసారి మారనున్నాయి. ఇప్పటికే పరీక్ష తేదీలను మార్పు చేసిన ఇంటర్‌ బోర్డు మరోసారి మార్పు చేసేందుకు కసరత్తు చేస్తోంది. మొదట్లో మే 15 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను �

10TV Telugu News