Home » exceed
Corona cases in Delhi : శీతాకాలం దగ్గర పడుతున్న తరుణంలో ఢిల్లీలో కరోనా వైరస్ కేసుల కలవరం మళ్లీ మొదలైంది. కరోనా కేసులు నాలుగు లక్షలు దాటాయి. గడిచిన 24 గంటల్లో రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఢిల్లీలో కొత్తగా 6,725 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 48 మం�
వైద్యం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపును విస్తరిస్తూ సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. గురువారం (జులై 16, 2020) నుంచి కర్నూలు, కడప, గుంటూరు, ప్రకాశం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో వైద్యం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీని వర్తింప చేయడానికి అధికార
ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ బారిన పడిన వారి సంఖ్య 12 లక్షల 66వేలు దాటింది. కంటికి కనిపించని శత్రువుతో ప్రపంచం యుద్ధం చేస్తోంది. కరోనా వైరస్… ఇప్పుడు ప్రపంచ దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. యావత్ ప్రపంచం కోవిడ్ దెబ్బకు దెబ్బ�
లాక్డౌన్ అంటే ఏంటో ప్రపంచంలోని చాలా దేశాలకు తెలిసొచ్చింది. ఆ దేశంలో కరోనా మరణాల సంఖ్య 400 దాటినా లాక్డౌన్ లేదు. జనాలంతా సాధారణంగానే తిరిగేస్తున్నారు.