-
Home » excise minister
excise minister
ఏపీ లిక్కర్ స్కాంలో మరో సంచలనం? త్వరలో అతిపెద్ద తిమింగలం బయటికొస్తుందన్న ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర
ప్రపంచంలోనే ఇది అతి పెద్ద మద్యం కుంభకోణమని కొల్లు రవీంద్ర అన్నారు. రూ.3,000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. ఇప్పటివరకు చిన్న తిమింగలాలు మాత్రమే బయటికి వచ్చాయని చెప్పారు.
Chhattisgarh: కంఠంలో ప్రాణముండగా మద్య నిషేధం కానివ్వనన్న ఎక్సైజ్ మంత్రి.. మిగతా నాయకులు ఈయనను ఆదర్శంగా తీసుకుంటే ఏంటీ పరిస్థితి?
తన కంఠంలో ప్రాణముండగా మద్యపాన నిషేధం కానివ్వను అని బల్ల గుద్వి మరీ స్పష్టం చేశారు. మద్యపానం చెడు అలవాటని అంటుంటారు. ప్రభుత్వాలు కూడా ఇలాంటి ప్రచారం చేస్తూనే ఉంటాయి. అయితే మంత్రి కవాసి దీనికి విరుద్ధంగా చెబుతున్నారు
తెలంగాణలో మద్యం షాపులు అప్పుడే తెరుస్తాం: ఎక్సైజ్ మంత్రి
రాష్ట్రంలోనూ.. దేశంలోనూ.. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలోనే మందు బాబులకు ఎక్కడా కూడా మందు దొరకని పరిస్థితి. ఇప్పటికే ఎంతోమంది మందు దొరకక పిచ్చోళ్లు అయిపోతున్నారు. దాదాపు 21రోజుల నుంచి మందు బాబులు మందు దొరకక తిరుగుతుండగా.. తెలంగాణలో మద్యం షాపులను �
బాబుది మద్యం తాగు..తాగించు పాలసీ..జగన్ది మాను మాన్పించు పాలసీ
మాజీ సీఎం చంద్రబాబుది మద్యం తాగు..తాగించు పాలసీ అని..సీఎం జగన్ ది మద్యం మాను..మాన్పించు పాలసీ అని ఎక్సైజ్ శాఖామంత్రి నారాయణ స్వామి అన్నారు. ఏపీ అసెంబ్లీలో మద్యనిషేదంపై చర్చ సందర్భంగా నారాయణస్వామి మాట్లాడుతూ..జగన్ సీఎం అధికారంలోకి వచ్చాక మ�
మద్యం వల్లే అత్యాచారాలు
మద్యం వల్లే అత్యాచార ఘటనలు జరుగుతున్నాయని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి అన్నారు. మద్యం వల్ల కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని చెప్పారు.