Home » exit polls
అందరూ ఎదురు చూస్తున్న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిపోయింది. 70 నియోజకవర్గాలకు ఫిబ్రవరి 08వ తేదీ శుక్రవారం ఎన్నికల పోలింగ్ నిర్వహించారు అధికారులు. మరోసారి అధికారంలోకి ఆప్ వస్తుందా ? బీజేపీ ప్రభావితం చూపిస్తుందా ? అనే ఉత్కంఠ నెలకొంది. సాయంత్రం 5
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. 81స్థానాలున్న జార్ఖండ్ లో అయిదు దశల్లో జరిగిన ఎన్నికలు జరిగాయి. నవంబర్ 30న మొదటి దశ, డిసెంబర్ 7న రెండోదశ, 12న మూడో దశ ఓటింగ్, 16 న నాలుగో దశ ఓటింగ్ జరిగింది. ఇవాళ(డిసెంబర్-20,2019)తో ఐదో దశ ఓటింగ్ ముగిసింది. డిసెంబర్ 23 న ఎ
బ్రిటన్ లో గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీకే మరోసారి ఓటర్లు పట్టం కట్టారని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మొత్తం 650 సీట్లకు గాను అధికార కన్జర్వేటివ్ పార్టీ(టోరీస్)కి 368 స్థానాలు వస్తాయని, ప్రతిపక్ష లేబర్ పార్టీకి 191 స�
హర్యానాలో మరోసారి బీజేపీదే అధికారం అని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. ఏబీపీ న్యూస్,రిపబ్లిక్ టీవీ,టైమ్స్ నౌ,టీవీ9 భారత్ వర్ష్,న్యూస్ 18ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం…90 స్థానాలున్న హర్యానాలో బీజేపీ 69 కాంగ్రెస్ 11, ఇతరులు 10స్థానాల్లో గెలిచే అవ�
మహారాష్ట్రలో మరోసారి బీజేపీ-శివసేన కూటమినే అధికారంలోకి వస్తుందని ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ తెలిపింది. బీజేపీకి 109-124 సీట్లు వస్తాయని,శివసేనకు 57-70సీట్లు వస్తాయని తెలిపింది. రెండు పార్టీలు కలిసి 166-194సీట్లు వస్తాయని తెలిపింది. ఇ�
ఎగ్జిట్ పోల్స్ ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించింది. (అక్టోబర్ 21, 2019) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్పై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సమయంలో ఎగ్జిట్ పోల్స్ ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీస