Home » Expected
అల్పపీడనానికి రుతుపవన ద్రోణి, ఉపరితల ఆవర్తనాలు తోడవడంతో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 45 నుండి 55 కిలోమీటర్లు వేగంతో ఈదురు గాలులు వీసే అవకాశం ఉంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస
Urmila Matondkar : రంగేళీ ఊర్మిళా శివసేన పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. సోమవారం ఆమె శివసేన పార్టీలో లాంఛనంగా చేరుతారంటూ ముంబై మీడియాలో వార్తలు వస్తున్నాయి. శివసేన తరఫున గవర్నర్ కోటాలో శాసనమండలికి ఊర్మిళాను పంపిస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయ
Myanmar Election : మయన్మార్ లో జరిగిన సాధారణ ఎన్నికల్లో నొబెల్ శాంతి బహుమతి విజేత ఆంగ్ సాన్ సూకీ మరోసారి విజయం సాధించబోతున్నట్లు తెలుస్తోంది. ఓటర్లు ఎక్కువ శాతం సూకీవైపు మొగ్గు చూపుతున్నారని, ఇందుకు భారీగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకొనేందు రావడమని
unlock-5-will-schools-reopen : కేంద్ర ప్రభుత్వం అన్లాక్ పేరుతో అన్నీ రీ ఓపెన్ చేసేందుకు గైడ్లైన్స్ ఇచ్చేస్తోంది. స్కూల్స్, కాలేజెస్ విషయంలో నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదిలేసింది. మరిప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయబోతున్నాయి? మరికొన్నాళ్లు ఆన్లైన్ �
Director EV&DM, GHMC : హైదరాబాద్ ను మరోసారి వర్షం ముంచెత్తుతోంది. 2020, సెప్టెంబర్ 19వ తేదీ మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉరుములు, మెరుపులతో వర్షం కురవడం ప్రారంభమైంది. భారీగా ఉరుముల శబ్దాలతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. చీకటి వాతావరణం ఏర్పడిం
వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారతదేశం పదునైన మార్పును సాధిస్తుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. IMF ప్రొజెక్షన్స్ ను పేర్కొంటూ శుక్రవారం(ఏప్రిల్-17,2020)ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రారంభమైన తర్వాత రెండోసారిగా ఇవాళ ఆయన మీడ�
భారత దేశంలో ఇప్పుడున్న ఆర్ధిక పరిస్దితులు అంత గొప్పగాలేవు. ఆర్ధికవ్యవస్థ ఇంకా నేల చూపులు చూస్తోంది. ప్రస్తుతం భారత దేశంలో 30 మిలియన్ డాలర్ల ఆదాయం కలిగిన వ్యక్తుల అత్యంత ధనవంతుల సంఖ్య తక్కువే. ఇండియాలో 2019లో అల్ట్రా హై నెట్ వర్త్ ఇన్డ్ఇవిడ్యుల�
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో రెండు రోజుల్లో భారతదేశంలో అడుగుపెట్టబోతున్నారు. కొద్ది రోజుల నుంచే కేంద్రం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ట్రంప్కు ఘన స్వాగతం పలికేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే..భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో..ట్రంప్ �
తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం ముగిసినా..అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిషా, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీనిక
లక్షద్వీప్ ప్రాంతం నుంచి కర్ణాటక, రాయలసీమ మీదుగా ఏర్పడిన ఉపరితల ద్రోణి బలహీనంగా మారింది. దీంతో ఆగ్నేయ, దక్షిణ దిశ నుంచే గాలులు వీస్తున్నాయి. రాగల 48 గంటల్లో తెలంగాణలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలుచోట్ల ఉరుమ�