Expected

    Visakhapatnam : బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం..రెండు రోజులపాటు వర్షాలు

    July 12, 2022 / 11:05 AM IST

    అల్పపీడనానికి రుతుపవన ద్రోణి, ఉపరితల ఆవర్తనాలు తోడవడంతో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 45 నుండి 55 కిలోమీటర్లు వేగంతో ఈదురు గాలులు వీసే అవకాశం ఉంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస

    శివసేనలోకి ఊర్మిళ.. ఎంట్రీ గిఫ్ట్ ఏమిటంటే?

    November 30, 2020 / 08:27 PM IST

    Urmila Matondkar : రంగేళీ ఊర్మిళా శివసేన పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. సోమవారం ఆమె శివసేన పార్టీలో లాంఛనంగా చేరుతారంటూ ముంబై మీడియాలో వార్తలు వస్తున్నాయి. శివసేన తరఫున గవర్నర్‌ కోటాలో శాసనమండలికి ఊర్మిళాను పంపిస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయ

    మయన్మార్ లో ఎన్నికలు, గెలుపు దిశగా సూకీ!

    November 9, 2020 / 09:32 AM IST

    Myanmar Election : మయన్మార్ లో జరిగిన సాధారణ ఎన్నికల్లో నొబెల్ శాంతి బహుమతి విజేత ఆంగ్ సాన్ సూకీ మరోసారి విజయం సాధించబోతున్నట్లు తెలుస్తోంది. ఓటర్లు ఎక్కువ శాతం సూకీవైపు మొగ్గు చూపుతున్నారని, ఇందుకు భారీగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకొనేందు రావడమని

    Unlock -5 : schools తెరుస్తారా ? 10 ఏళ్లలోపు విద్యార్థుల భవిష్యత్తు ఏంటి?

    October 1, 2020 / 06:31 AM IST

    unlock-5-will-schools-reopen : కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్‌ పేరుతో అన్నీ రీ ఓపెన్‌ చేసేందుకు గైడ్‌లైన్స్‌ ఇచ్చేస్తోంది. స్కూల్స్‌, కాలేజెస్‌ విషయంలో నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదిలేసింది. మరిప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయబోతున్నాయి? మరికొన్నాళ్లు ఆన్‌లైన్‌ �

    Hyderabad వాసులు జాగ్రత్త, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం

    September 19, 2020 / 02:40 PM IST

    Director EV&DM, GHMC : హైదరాబాద్ ను మరోసారి వర్షం ముంచెత్తుతోంది. 2020, సెప్టెంబర్ 19వ తేదీ మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉరుములు, మెరుపులతో వర్షం కురవడం ప్రారంభమైంది. భారీగా ఉరుముల శబ్దాలతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. చీకటి వాతావరణం ఏర్పడిం

    G-20దేశాల్లో భారత్ దే ఎక్కువ వృద్ధి…ఆ సంస్థలకు 50వేల కోట్లు ప్రకటించిన ఆర్బీఐ

    April 17, 2020 / 06:01 AM IST

    వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారతదేశం పదునైన మార్పును సాధిస్తుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. IMF ప్రొజెక్షన్స్ ను పేర్కొంటూ శుక్రవారం(ఏప్రిల్-17,2020)ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రారంభమైన తర్వాత రెండోసారిగా ఇవాళ ఆయన మీడ�

    భారత్‌లో 5ఏళ్లలో రెట్టింపు కోటీశ్వరులు

    March 6, 2020 / 12:28 PM IST

    భారత దేశంలో ఇప్పుడున్న ఆర్ధిక పరిస్దితులు అంత గొప్పగాలేవు. ఆర్ధికవ్యవస్థ ఇంకా నేల చూపులు చూస్తోంది. ప్రస్తుతం భారత దేశంలో 30 మిలియన్ డాలర్ల ఆదాయం కలిగిన వ్యక్తుల అత్యంత ధనవంతుల సంఖ్య తక్కువే. ఇండియాలో 2019లో అల్ట్రా హై నెట్ వర్త్ ఇన్డ్ఇవిడ్యుల�

    మత స్వేచ్చపై చర్చించనున్న ట్రంప్

    February 22, 2020 / 11:21 AM IST

    అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరో రెండు రోజుల్లో భారతదేశంలో అడుగుపెట్టబోతున్నారు. కొద్ది రోజుల నుంచే కేంద్రం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ట్రంప్‌కు ఘన స్వాగతం పలికేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే..భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో..ట్రంప్ �

    వెదర్ అప్ డేట్ : తేలిక పాటి వర్షాలు పడుతాయి

    October 25, 2019 / 01:59 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం ముగిసినా..అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిషా, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీనిక

    వెదర్ అప్ డేట్ : తెలంగాణాలో 48 గంటల్లో వర్షాలు

    October 13, 2019 / 08:10 AM IST

    లక్షద్వీప్ ప్రాంతం నుంచి  కర్ణాటక, రాయలసీమ మీదుగా ఏర్పడిన ఉపరితల ద్రోణి బలహీనంగా మారింది. దీంతో ఆగ్నేయ, దక్షిణ దిశ నుంచే గాలులు వీస్తున్నాయి. రాగల 48 గంటల్లో తెలంగాణలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. పలుచోట్ల ఉరుమ�

10TV Telugu News