Home » explosion
దేశ రాజధానిలో బాంబు పేలుడు కలకలం సృష్టించింది.
జూబ్లీహిల్స్లో భారీ పేలుడు
దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
గాయాలపాలైన వారిని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
వాస్తవానికి ఆ విద్యార్థి పీసీబీ గదిని ఆక్రమించుకుని అక్రమంగా జీవిస్తున్నాడు. సంఘటనా స్థలానికి కల్నల్గంజ్ పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. విద్యార్థి బాంబు తయారు చేస్తున్నాడని అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ రాజేష్ కుమార్ యాదవ్ తెలిపారు.
ఒక్కసారిగా భారీ శబ్ధం రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకుని ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
పంజాబ్ స్వర్ణదేవాలయం సమీపంలో మరోసారి పేలుడు సంభవించింది. 24 గంటల్లో రెండుసార్లు పేలుడు జరగటంతో ఆ ప్రాంతంలో భద్రతనుపెంచారు.
పేలుడుకు గల ఖచ్చితమైన కారణం ఇంకా వెల్లడి కానప్పటికీ.. గ్ఫెల్లర్ వ్యవసాయ పరికరాలలో ఒక లోపం కారణంగా పేలుడు సంభవించి ఉండవచ్చని, అదే అగ్నిప్రమాదానికి కారణమై ఉంటుందని అనుమానిస్తున్నారు. గాయపడిన ఆవులలో చాలా వరకు ప్రమాదకర స్థితిలో ఉన్నాయని, వాటి�
చేతి నిండా బ్యాగ్లతో ఓ వ్యక్తి లాండ్రీ నుంచి కాలు బయట పెట్టాడు. అంతే వాషింగ్ మెషీన్ నుంచి భయంకరమైన పేలుడు సంభవించింది. సెకండ్లలో చావుని తప్పించుకున్న ఆ మృత్యుంజయుడి వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
పాత ఢాకా నగరం, సిద్ధిక్ బజార్లో ఉన్న ఒక ఏడంతస్థుల బిల్డింగులో మంగళవారం సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో పేలుడు సంభవించింది. శానిటరీ ఉత్పత్తులు ఉన్న ఈ బిల్డింగ్ కింది అంతస్థులో భారీ పేలుడు జరిగింది. ఈ పేలుడు ధాటికి 14 మంది మరణించారు.