Home » Expo 2020
వరల్డ్స్ ఫెయిర్ కోసం దుబాయ్ చేస్తున్న నిర్మాణ పనుల్లో 3 కార్మికులు మృతి చెందారని, 70 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారని అక్కడి అధికారులు తెలిపారు.
అది ఒకప్పుడు ఇసుకు ఎడారి.. కానీ, ఇప్పుడు అంతర్జాతీయ ఎగ్జిబిషన్ గా మారిపోయింది. ఎనిమిదేళ్లుగా ఈ ఇసుక ఎడారిని అద్భుతమైన వినోద వేదికగా తీర్చిదిద్దేందుకు దుబాయ్ 8ఏళ్లుగా శ్రమించింది.