Home » Export
విదేశాలకు ఎర్రచందనం రవాణా చేస్తున్న ముఠాను అనంతపురం జిల్లా పోలీసులు పట్టుకున్నారు.
సిరంజిల ఎగుమతిని కేంద్ర ప్రభుత్వం నిషేధించినట్లుగా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
పీతల పెంపకంలో కొత్త పద్ధతులు వస్తున్నాయి. గత కొంత కాలంగా పీతలను బాక్సులలో పెట్టి పెంచుతున్నారు. దీని వలన ఆశించిన దానికంటే ఎక్కువ దిగుబడి వస్తుంది.
దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి ఇతర దేశాలకు ఎగుమతవుతున్న ఉత్పత్తుల , తద్వారా వస్తున్న అదాయనికి సంబంధించిన వివరాలను డీజీసీఐఎస్ తెలిపింది.
ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారిపై పోరాడేందుకు ఒకే ఒక్క సొల్యూషన్ లాక్ డౌన్. ఆల్రెడీ వైరస్ సోకిన వారికి ట్రీట్మెంట్ ఇచ్చేందుకు డాక్టర్ల వద్ద ఉన్న ఒకే ఒక్క ఉపాయం హైడ్రాక్సిక్లోరోక్విన్. మలేరియాకు వాడే మందును కరోనా చికిత్స�
ఇండియన్ టెక్నాలజీ యుద్ధరంగంలోనూ ఊపందుకుంటుంది. ప్రపంచ దేశాలకు యుద్ధ పరికరాలు ఎగుమతి చేసేంత ఎదిగింది. ఈ క్రమంలో అమెరికా, ఆస్ట్రేలియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇజ్రాయేల్, దక్షిణాఫ్రికా, స్వీడన్ల సరసన చేరింది. భారత్ ఎగుమతి చేస్తున్న 42దేశాల
తెలంగాణ వ్యవసాయం మరో స్థాయికి చేరుకుంది. రాష్ట్రంలో పండిన వేరుశనగ విత్తనాలను యూరప్ కు ఎగమతి చేస్తూ కూరగాయలు, విత్తనోత్పత్తిలో నాణ్యతను చాటామనడానికి నిదర్శనంగా మారింది.
రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలేకాకుండా వారికి లాభాలు వచ్చేందుకు..రైతులకు ప్రోత్సాహం అందించేదుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు సూచనలు మేరకు ఏపీలోని ఉత్తరాంధ్రా ప్రాంతమైన విజయనగరం,ప్రకాశంలకు చెందిన శివకుమా