Home » exports
రష్యా నుంచి క్రూడాయిల్ దిగుమతుల్ని పెంచుకోవడం వల్ల మన దేశానికి దాదాపు రూ.35,000 కోట్లు లాభపడింది. రష్యా నుంచి ఇండియా తక్కువ ధరకే చమురు కొనుగోలు చేస్తోంది. పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించడం, భారత్కు కలిసొచ్చింది.
అనేక ఉత్పత్తుల కోసం విదేశాలపై ఆధారపడకుండా, దేశీయంగానే తయారు చేయాలనేది దీని ఉద్దేశం. ఈ కార్యక్రమంలో భాగంగా బొమ్మల తయారీని దేశంలోనే చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమం వల్ల దేశంలోకి మూడేళ్లలో బొమ్మల దిగుమతులు 70 శాత�
ఇప్పటికే గోధుమ ఎగుమతులపై నిషేధం విధించిన కేంద్రం త్వరలో చక్కెర ఎగుమతులను కూడా నిలిపివేయనుంది. వచ్చే నెల 1 నుంచి చక్కెర ఎగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.
భారత్ నుంచి చైనాకు 2020-21 నాటికి 21.19 మిలియన్ డాలర్లకు ఎగుమతులు పెరిగాయి. గత నాలుగేళ్లలో 63.05 మిలియన్ డాలర్ల నుంచి 44.02 మిలియన్ డాలర్లకు దిగుమతులు తగ్గాయి.
అప్ఘానిస్తాన్ తాలిబన్ల వశం అయినప్పటి నుంచి అక్కడ పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. తాలిబన్ల అరాచకాలు, దురాఘతాలకు అంతే లేదు. అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు.
ఆదివారం కాబూల్ లోకి ప్రవేశించడంతో అప్ఘానిస్తాన్ ని తమ ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్ ఉగ్రసంస్థ..భారతదేశంతో అన్ని దిగుమతులు మరియు ఎగుమతులను
ఇదిలా వుంటే మరోవైపు అగ్గి తెగులు, దోమపోటు, ఎండాకు తెగులు కారణంగా క్రమేనా సాంబమసూరి సాగులో ఆసక్తి తగ్గుతుంది. ఎండాకు తెగులు మినహా ఇతర తెగుళ్ళకు పురుగు మందులు అందుబాటులోకి వచ్చాయి.
Exports : దేశంలో ఎగుమతులు మళ్లీ పుంజుకున్నాయి. ఏడు నెలలుగా వరుస పురోగతిని కొనసాగిస్తూ, జూన్ నెలలో 48.34 శాతం పెరిగి 32.52 బిలియన్ డాలర్లకు చేరాయి. జూన్ నెలలో దిగుమతులు 98 శాతం పెరిగి.. 41.87 డాలర్లకు చేరాయి. జూన్ నెలలో ఎగుమతులు దిగుమతుల మధ్య వ్యత్యాసం 9.37 బిలియన్
కోవిడ్(కరోనా) వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాను బెంబేలెత్తిస్తున్న కోవిడ్ ప్రభావం ఇప్పుడు రొయ్యల ఎగుమతిపై కూడా పడింది.
చైనాలో ప్రబలిన ప్రాణాంతక కరోనా వైరస్ గుంటూరు మిర్చి ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపింది. ఆ దేశానికి ఎగుమతులు నిలిచిపోవడంతో రైతులు కుదేలయ్యారు.