-
Home » expressed
expressed
Minorities Identification: మైనారిటీల గుర్తింపుపై సుప్రీం కోర్టుకు కీలక విషయం వెల్లడించిన కేంద్రం
November 22, 2022 / 09:43 PM ISTన్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు తాజాగా విచారణ చేపట్టింది. దేశంలోని 10 రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీలుగా ఉన్నారని, రాష్ట్రాల వారీగా మైనారిటీలను గుర్తించి వారికి చేరాల్సిన ప్రభుత్వ లబ్దిని…
Shinzo Abe : జపాన్ మాజీ ప్రధాని షింజో అబే హత్య పట్ల సోనియాగాంధీ దిగ్భ్రాంతి
July 8, 2022 / 06:21 PM ISTభారత్-జపాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా పెంచడానికి ఆయన అబే కృషి చేశారని పేర్కొన్నారు. జపాన్కు, వాస్తవానికి మొత్తం అంతర్జాతీయ సమాజానికి సంభవించిన దురదృష్టకర ఘటన అని అన్నారు.
Shinzo Abe : జపాన్ మాజీ ప్రధాని షింజో అబే హత్య..విచారం వ్యక్తం చేసిన రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్
July 8, 2022 / 04:18 PM ISTతాను 2019లో జపాన్ పర్యటన సందర్భంగా అబేని కలిశానని తెలిపారు. సురక్షితమైన మెరుగైన ప్రపంచాన్ని సృష్టించాలనే దృక్పథాన్ని కలిగి ఉన్న స్ఫూర్తిదాయక నాయకుడు షింజో అబే అని కొనియాడారు. రాజనీతిజ్ఞతతో ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారని…
ఆమె చివరి కోరిక : నా నగలన్నీ రామ మందిర నిర్మాణానికి ఇచ్చాకే అంత్యక్రియలు జరపాలని
February 17, 2021 / 12:43 PM ISTJodhpur woman expressed rs.7 lakh for ram mandir : చాలామంది చనిపోయేటప్పుడు చివరి కోరికగా తమ ఆస్తి ఫలానావారికి ఇవ్వాలనో..లేదో తనపేరున ఏదైనా నిర్మించాలనో..లేదా బంధుమిత్తుల్ని చూడాలని ఉందో కోరతారు. కానీ…
ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు ఉన్నావ్ కేసు : నిందితులకు శిక్ష పడుతుంది
December 7, 2019 / 05:30 AM ISTఉన్నావ్ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. ఉన్నావ్ రేప్ కేసులో బాధితురాలు మృతి చెందడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఈ ఘటనలో ఐదుగురు నిందితులను…
కోడెల మృతిపై సీఎం జగన్ దిగ్ర్భాంతి..కుటుంబ సభ్యులకు సానుభూతి
September 16, 2019 / 09:18 AM ISTటీడీపీ సీనియర్ నేత..ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.కోడెలది సుదీర్ఘ రాజకీయ జీవితమన్నసీఎం జగన్ కోడెల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి…
జైట్లీ మృతి పట్ల ప్రముఖుల నివాళులు…విదేశీ పర్యటన కొనసాగించాలని మోడీకి తెలిపిన జైట్లీ కుటుంబసభ్యులు
August 24, 2019 / 09:30 AM ISTమాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ మృతి పట్ల రాజకీయ నాయకులు,ప్రముఖులు,కుటుంబసభ్యులు,స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జైట్లీ మరణవార్త విని చాలా బాధపడ్డానని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. అత్యంత భారమైన బాధ్యతను…