extend

    Foreigners Stuck In India : విదేశీయుల వీసా గడువు పొడిగింపు

    June 4, 2021 / 08:13 PM IST

    కరోనా రెండో దశ ఉధృతి నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణాలపై కేంద్రప్రభుత్వం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.

    ఫాస్టాగ్ గడువును మరోసారి పొడిగించిన కేంద్రం…టోల్ ప్లాజాల్లో క్యాష్‌ లెస్‌ ట్రాన్సాక్షన్స్

    December 31, 2020 / 02:20 PM IST

    extended the Fastag deadline : ఫాస్టాగ్‌ గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఫిబ్రవరి15 వరకు ఫాస్టాగ్‌ గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జనవరి 1 నుంచి టోల్ ప్లాజాలలో కేవలం క్యాష్‌ లెస్‌ ట్రాన్సాక్షన్‌లను చేయాలని నిర్ణయించింది. దీనికి తగ్గట్టుగా మ�

    ఉచిత విద్యుత్ శాశ్వతం.. ఎకరం సాగుచేయని వాళ్లే ఉచిత విద్యుత్ పై చిటికెలేస్తున్నారు – కొడాలి నాని ఫైర్

    September 4, 2020 / 01:34 PM IST

    Kodali Nani on Free Power: రైతుల గురించి తెలియనవాళ్లే ఉచిత విద్యుత్ ను తప్పుపడుతున్నారని అన్నారు మంత్రి కొడాలి నాని. ఉచిత విద్యుత్ శాశ్వతంగా ఉండటానికే పదివేల మెగావాట్ల పవర్ గ్రిడ్ ను ఎర్పాటు చేస్తోంది. ఇది పూర్తిగా రైతాంగం కోసమే. దీనివల్ల కరెంట్ రేట్ సగాని

    మారటోరియం పొడిగింపుపై గుడ్ న్యూస్ చెబుతారా!

    August 1, 2020 / 08:13 AM IST

    క‌రోనా దెబ్బ‌కి కోట్లాది మంది ఉపాధి కోల్పోయారు. భారీ సంఖ్య‌లో ఉద్యోగాలూ ఊడాయి. కొన్ని సంస్థ‌లు 50, 70, 80 శాతం జీతాలు మాత్ర‌మే చెల్లిస్తున్నాయి. ఇక‌, వ్యాపారాలు కూడా ఆశాజ‌న‌కంగా సాగ‌డం లేదు. దీంతో ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో ప్ర‌జ‌లు స‌త‌మ‌తం అవుతున్నార�

    మహిళలకు జగన్ ప్రభుత్వం మరో శుభవార్త

    July 18, 2020 / 10:13 AM IST

    ఏపీలో మహిళలకు జగన్ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. వైఎస్‌ఆర్‌ చేయూత పథకానికి దరఖాస్తు చేసేందుకు గడువు పెంచింది. మరో ఐదు రోజులు గడువు ఇచ్చింది. పెన్షన్ దారులకూ చేయూత పథకంలో సాయం అందిస్తామని సీఎం జగన్ ప్రకటించడంతో దరఖాస్తు గడువును పొడిగిస�

    భారత్ లో 8వేలు దాటిన కరోనా కేసులు…24 గంటల్లో 34 మరణాలు

    April 12, 2020 / 05:42 AM IST

    కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ఇవాళ(ఏప్రిల్-12,2020)ఉదయం కరోనా హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. కేంద్రం తెలిపిన ప్రకారం…భారత్‌ లో ఇప్పటివరకు 8,356కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 273కు చేరినట్లు కేంద్ర ఆరోగ్�

    3 నెలలు నో ఫైన్, జీవిత బీమా పాలసీదారులకు పోస్టల్ శాఖ శుభవార్త

    April 12, 2020 / 02:06 AM IST

    తపాలా శాఖ తమ జీవిత బీమా పాలసీదారులకు శుభవార్త వినిపించింది. కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో ప్రీమియం చెల్లింపుల గడువును పొడిగించింది. 3 నెలల

    లాక్ డౌన్ ఎత్తేస్తారా ? పొడిగిస్తారా ? అందరిలో ఉత్కంఠ

    April 6, 2020 / 02:38 AM IST

    లాక్ డౌన్ పొడిగిస్తారా ? లేక ఎత్తేస్తారా ? ఒకవేళ కొన్ని ప్రాంతాల్లో ఆంక్షలు అమలు చేస్తారా ? ఇలాంటివి ఎన్నో సందేహాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే..సమయం దగ్గర పడుతోంది. 21 రోజుల పాటు కేంద్రం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసి

    ఏప్రిల్ 30వరకు నోయిడాలో 144సెక్షన్

    April 5, 2020 / 10:07 AM IST

    కరోనా కేసులు రోజురోజుకీ భారత్ లో పెరిగిపోతుండటం,ముఖ్యంగా పొరుగునున్న ఢిల్లీలో తబ్లిగీ జమాత్ సభ్యుల కారణంగా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో నోయిడా అధికార యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. 144 సెక్షన్ విధింపును ఏప్రిల్-30,2020వరకు పొడించేలా �

    ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టర్మ్ ను ఏడాది పొడిగించిన కేంద్రం

    March 31, 2020 / 01:38 PM IST

    ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ బీపీ కనుంగో పదవీకాలాన్ని మరో ఏడాది పొడింగించింది కేంద్రప్రభుత్వం. బీపీ కనుంగోను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ గా పునర్నియమించినట్లు తెలిపిన కేంద్రం ఏప్రిల్-3,2020నుంచి ఇది అమలులోకి వస్తుందని కేంద్రప్రభ�

10TV Telugu News