-
Home » extension
extension
Shivling: జ్ఞానవాపి మసీదు అంశంలో పాత తీర్పునే పొడగించిన సుప్రీం కోర్టు
శివలింగం కనిపించిందని తెలిశాక ఆ ప్రదేశాన్ని సీల్ చేయాలని, అక్కడికి ఎవరూ వెళ్లకూడదని వారణాసి కోర్టు చేసిన ఆదేశాలపై సుప్రీం కోర్ట్ స్పందిస్తూ శివలింగం బయటపడ్డ భాగం వరకూ మాత్రమే ఆ ఆదేశం వర్తిస్తుందని యూపీ ప్రభుత్వానికి, పిటిషనర్లకు నోటీసుల�
BJP Chief: ఎన్నికలకు దూరంగా బీజేపీ.. 2024 వరకు నడ్డానే కమలం బాస్
2018 జూలైలో పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం 2020 జనవరి 20 నుంచి పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. ఇక.. ఈ యేడాది చివర్లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే యేడాది కర్
Night Curfew: నైట్ కర్ఫ్యూ పొడిగింపు.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
కరోనా తీవ్రత కొనసాగుతుండడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూని పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
CM Kejriwal : ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు..ఉచిత రేషన్ పథకం 6 నెలలపాటు పొడిగింపు
టీచర్స్ యూనివర్శిటీని ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. కొత్త తరం ఉపాధ్యాయులను సిద్ధం చేయడానికి టీచర్స్ యూనివర్శిటీ ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది.
Central Government : సీబీఐ, ఈడీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
సీబీఐ, ఈడీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీకాలాన్ని ఐదేళ్ల వరకు పొడిగిస్తూ రెండు వేర్వేరు ఆర్డినెన్సులు తీసుకొచ్చింది.
Metro Train : లాక్ డౌన్ సడలింపులు, మెట్రో రైళ్ల టైమింగ్ లో మార్పులు..ఇవే
హైదరాబాద్ లో మెట్రో రైళ్లను నడపాలని అధికారులు నిర్ణయించారు. లాక్డౌన్ రిలాక్సేషన్ సమయాన్ని పెంచడంతో.. మెట్రో అధికారులు సైతం మెట్రో సర్వీసు వేళల్లో మార్పులు చేశారు.
Telangana Lockdown : తెలంగాణలో లాక్డౌన్ పొడిగింపు…? 30న క్లారిటీ
తెలంగాణలో లాక్ డౌన్ ను ప్రభుత్వం మరింత పొడిగిస్తుందా? లేక ఈ నెల 30తో ముగిస్తుందా? రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితి ఎలా ఉంది? లాక్ డౌన్ తో కేసులు తగ్గాయా? ప్రభుత్వం అనుకున్నది లాక్ డౌన్ తో సాధ్యమైందా? ఈ ప్రశ్నలన్నింటికి ఈ నెల 30న సమాధానం లభించనుంది. తె�
international flights ban : కరోనా ఎఫెక్ట్ : అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం పొడిగింపు
కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో మరోసారి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిత్యం పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో అంతర్జాతీయ విమాన సర్వీసులపై కేంద్రం నిషేధం పొడిగించింది.
ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..జెడ్పీ, ఎంపీపీ స్థానంలో ప్రత్యేక అధికారుల పాలన పొడిగింపు
Key orders of the AP government : ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై స్పష్టత లేకపోవడంతో జెడ్పీ, ఎంపీపీల స్థానంలో ప్రత్యేక అధికారుల పాలన పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. మరో ఆరు నెలల పాటు ప్రత్యేక పాలన పొడిగిస్తూ ఉత్తర్వుల
యూకే నుంచి భారత్ కు వచ్చే విమానాలపై నిషేధం పొడిగింపు
union government Extension of ban on flights from the UK to India : యూకే నుంచి భారత్ కు వచ్చే విమానాలపై కేంద్ర ప్రభుత్వం నిషేధాన్ని పొడిగించింది. 2021 జనవరి 7వ తేదీ వరకు నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. యూకేలో కరోనా స్ట్రెయిన్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ �