-
Home » External Affairs Minister S. Jaishankar
External Affairs Minister S. Jaishankar
Jaishankar : మరణశిక్ష పడిన భారతీయుల కుటుంబాలను కలిసిన మంత్రి జైశంకర్
October 30, 2023 / 11:22 AM ISTఖతార్ దేశంలో మరణశిక్ష పడిన 8మంది భారతీయుల కుటుంబాలను కేంద్ర విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ కలిశారు. ఖతార్ నుంచి శిక్షపడిన భారతీయులను విడుదల చేయించేందుకు తాము అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి జైశంకర్…
Operation Ajay : ఇజ్రాయెల్ యుద్ధ బాధితులను తీసుకువచ్చేందుకు భారత్ ఆపరేషన్ అజయ్ ప్రారంభం
October 12, 2023 / 05:32 AM ISTఇజ్రాయెల్ నుంచి భారత పౌరులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు భారత విదేశాంగశాఖ ఆపరేషన్ అజయ్ను ప్రారంభించింది. యుద్ధ బాధిత ఇజ్రాయెల్లో చిక్కుకుపోయిన భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి ఆపరేషన్ అజయ్ను ప్రారంభించినట్లు భారత విదేశాంగ మంత్రి…
UN General Assembly: కొన్ని దేశాలకే ఆధిపత్యమనే రోజులు పోయాయి.. ఐక్యరాజ్య సమితిలో ఆసక్తికర ప్రసంగం చేసిన జైశంకర్
September 26, 2023 / 08:25 PM ISTప్రపంచ ఆర్థిక సంస్థల్లో మార్పు రావాలి. భద్రతా మండలిలో మార్పు రావాలి. ప్రపంచం కల్లోల కాలాన్ని ఎదుర్కొంటోంది. దౌత్యం, చర్చలు మాత్రమే ఉద్రిక్తతను తగ్గించగలవు. ఆకలి, పేదరికం ప్రపంచం నుంచి నిర్మూలించాలి అని జయశంకర్…
Union Minister Jaishankar: 2030 నాటికి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. కేంద్ర మంత్రి ఎస్. జైశంకర్
January 15, 2023 / 10:11 AM IST2030 నాటికి భారత దేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు.
Crude oil imports from Russia: ఉక్రెయిన్తో యుద్ధం వేళ రష్యా నుంచి భారత్ క్రూడాయిల్ దిగుమతులను మరోసారి సమర్థించిన కేంద్ర మంత్రి జైశంకర్
August 17, 2022 / 11:38 AM ISTఉక్రెయిన్ పై దురాక్రమణకు పాల్పడుతున్న రష్యా నుంచి భారత్ క్రూడాయిల్ దిగుమతులు కొనసాగిస్తుండడంపై వస్తోన్న విమర్శలకు కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ మరోసారి కౌంటర్ ఇచ్చారు. భారత్-థాయిలాండ్ సంయుక్త కమిషన్ సమావేశానికి హాజరయ్యేందుకు జైశంకర్…
Ukraine AP Students : కేంద్ర విదేశాంగ శాఖ మంత్రికి సీఎం జగన్ ఫోన్
February 25, 2022 / 02:53 PM ISTయుక్రెయిన్ లో చిక్కుకుపోయిన ఏపీ విద్యార్ధులను క్షేమంగా తీసుకురావాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జయశంకర్ ను కోరారు. ఈమేరకు ఆయన ఈరోజు కేంద్రమంత్రికి ఫోన
Chinese Troops : అరుణాచల్ ప్రదేశ్పై చైనా కన్ను, చొచ్చుకొచ్చిన ఆర్మీ..డ్రాగన్ కుట్రలను అడ్డుకున్న భారత్
October 8, 2021 / 11:06 AM ISTలద్దాఖ్ లో అలజడులు సృష్టించిన డ్రాగన్ కంట్రీ ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ పై కన్ను పడింది. అరుణాచల్ ప్రదేశ్ తమ దేశంలోనిదంటూ...ఎప్పటి నుంచో చైనా వాదిస్తూ వస్తోంది.
చైనా – భారత్ ఉద్రిక్తతలు తగ్గేందుకు ఐదు సూత్రాలు
September 11, 2020 / 11:38 AM ISTసరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్ – చైనా దేశాలు అంగీకారానికి వచ్చాయి. ఇందుకు ఐదు అంశాల ప్రణాళికను రూపొందించాయి. షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో భారత విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్,…