-
Home » External Affairs Minister S. Jaishankar
External Affairs Minister S. Jaishankar
Jaishankar : మరణశిక్ష పడిన భారతీయుల కుటుంబాలను కలిసిన మంత్రి జైశంకర్
ఖతార్ దేశంలో మరణశిక్ష పడిన 8మంది భారతీయుల కుటుంబాలను కేంద్ర విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ కలిశారు. ఖతార్ నుంచి శిక్షపడిన భారతీయులను విడుదల చేయించేందుకు తాము అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి జైశంకర్ చెప్పారు....
Operation Ajay : ఇజ్రాయెల్ యుద్ధ బాధితులను తీసుకువచ్చేందుకు భారత్ ఆపరేషన్ అజయ్ ప్రారంభం
ఇజ్రాయెల్ నుంచి భారత పౌరులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు భారత విదేశాంగశాఖ ఆపరేషన్ అజయ్ను ప్రారంభించింది. యుద్ధ బాధిత ఇజ్రాయెల్లో చిక్కుకుపోయిన భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి ఆపరేషన్ అజయ్ను ప్రారంభించినట్లు భారత వి�
UN General Assembly: కొన్ని దేశాలకే ఆధిపత్యమనే రోజులు పోయాయి.. ఐక్యరాజ్య సమితిలో ఆసక్తికర ప్రసంగం చేసిన జైశంకర్
ప్రపంచ ఆర్థిక సంస్థల్లో మార్పు రావాలి. భద్రతా మండలిలో మార్పు రావాలి. ప్రపంచం కల్లోల కాలాన్ని ఎదుర్కొంటోంది. దౌత్యం, చర్చలు మాత్రమే ఉద్రిక్తతను తగ్గించగలవు. ఆకలి, పేదరికం ప్రపంచం నుంచి నిర్మూలించాలి అని జయశంకర్ అన్నారు.
Union Minister Jaishankar: 2030 నాటికి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. కేంద్ర మంత్రి ఎస్. జైశంకర్
2030 నాటికి భారత దేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు.
Crude oil imports from Russia: ఉక్రెయిన్తో యుద్ధం వేళ రష్యా నుంచి భారత్ క్రూడాయిల్ దిగుమతులను మరోసారి సమర్థించిన కేంద్ర మంత్రి జైశంకర్
ఉక్రెయిన్ పై దురాక్రమణకు పాల్పడుతున్న రష్యా నుంచి భారత్ క్రూడాయిల్ దిగుమతులు కొనసాగిస్తుండడంపై వస్తోన్న విమర్శలకు కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ మరోసారి కౌంటర్ ఇచ్చారు. భారత్-థాయిలాండ్ సంయుక్త కమిషన్ సమావేశానికి హాజరయ్యేందుకు జైశంకర్ �
Ukraine AP Students : కేంద్ర విదేశాంగ శాఖ మంత్రికి సీఎం జగన్ ఫోన్
యుక్రెయిన్ లో చిక్కుకుపోయిన ఏపీ విద్యార్ధులను క్షేమంగా తీసుకురావాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జయశంకర్ ను కోరారు. ఈమేరకు ఆయన ఈరోజు కేంద్రమంత్రికి ఫోన
Chinese Troops : అరుణాచల్ ప్రదేశ్పై చైనా కన్ను, చొచ్చుకొచ్చిన ఆర్మీ..డ్రాగన్ కుట్రలను అడ్డుకున్న భారత్
లద్దాఖ్ లో అలజడులు సృష్టించిన డ్రాగన్ కంట్రీ ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ పై కన్ను పడింది. అరుణాచల్ ప్రదేశ్ తమ దేశంలోనిదంటూ...ఎప్పటి నుంచో చైనా వాదిస్తూ వస్తోంది.
చైనా – భారత్ ఉద్రిక్తతలు తగ్గేందుకు ఐదు సూత్రాలు
సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్ – చైనా దేశాలు అంగీకారానికి వచ్చాయి. ఇందుకు ఐదు అంశాల ప్రణాళికను రూపొందించాయి. షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో భారత విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి భేటీ