Home » Facebook
సోషల్ మీడియాలో 2010 నుంచి ఇప్పటి వరకు యూజర్లు ఎక్కువగా డౌన్లోడ్ చేసిన యాప్స్ లో ఫేస్బుక్, ఫేస్బుక్ మెసెంజర్ మొదటి స్థానాన్ని సొంతం చేసుకున్నాయి. ఇందులో భద్రతా సమస్యలు, రాజకీయ ప్రకటనలు, కేంబ్రిడ్జ్ ఎనలిటికా కుంభకోణం ఇవేవి ఫేస్బుక్ క్�
ఆన్లైన్లో డబ్బులు పంపడం ఇప్పుడెంతో ఈజీ అయిపోయింది. డిజిటల్ ప్లాట్ ఫాంలు వచ్చాక ఆన్ లైన్ లావాదేవీలు మరింత పెరిగిపోయాయి. ప్రతిఒక్కరూ తమ వ్యాలెట్ల నుంచి ట్రాన్సాక్షన్లు చేసుకుంటున్నారు. షాపింగ్ చేసినా లేదా ఏదైనా ప్రొడక్టు కొన్నా అన్నింటి�
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్.. ఇకపై యూజర్ల ఫోన్ నెంబర్లను వాడడం జరగదని స్పష్టం చేసింది. ఇప్పటివరకూ ‘పీపుల్ యూ మే నో’ ఫ్రెండ్స్ సజెషన్స్ ఫీచర్ సెక్యూరిటీ కోసం టూ ఫ్యాక్టర్డ్ అథెంటికేషన్ అడిగేది. యూజర్ల ప్రైవసీ పరంగా సమగ్ర పరిశీలనలో
ఇప్పుడంతా సోషల్ మీడియాదే ట్రెండ్. స్మార్ట్ ఫోన్ వాడే ప్రతిఒక్కరికి ఫేస్ బుక్ కామన్ అయింది. ఫేస్బుక్ ప్లాట్ ఫాంపైనే గంటల కొద్ది గడిపేస్తున్నారు. స్నేహితులతో చాటింగ్ కావొచ్చు. ఫ్యామిలీతో కావొచ్చు.. అదేపనిగా పోస్టులు, వీడియోలు, ఫొటోలు షేర్ చ�
ప్రతి పొలిటికల్ పార్టీకి అఫిషియల్గా ప్రతి సోషల్ మీడియాలో పేజ్లు ఉంటాయి. తెలుగుదేశం పార్టీకి కూడా సోషల్ మీడియాలో అకౌంట్లు ఉన్నాయి. అయితే లేటెస్ట్గా తెలుగుదేశం పార్టీ ఫేస్బుక్ రద్దు చేసింది. ఈ పేజ్ని ఫేస్బుక్ నుంచి తొలిగించింది. తెలు
సోషల్ మీడియా సాయంతో ఎటువంటి అసాధ్యమైనా సుసాధ్యం చేయవచ్చు అనేదానికి నిదర్శనం ఈ సంఘటన. మంచి సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు సోషల్ మీడియా అద్భుత సాధనం అని నిరూపించాడు విజయవాడకు చెందిన ఓ వ్యక్తి. అతని పేరు వంశీధర్ బచ్చు. సోషల్ మీడియా సాయంతో ఓ
ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ దిగ్గజం ఫేస్బుక్ సొంత యాప్ ఇన్ స్టాగ్రామ్ యూజర్లకు షాకింగ్ న్యూస్. ఇక నుంచి ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లు వాడాలంటే మీ పుట్టిన తేదీ తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. ఈ కొత్త రూల్ బుధవారం ( డిసెంబర్ 4 )నుంచే అందుబాటులోకి వచ్చేసినట
దిశ ఘటనలో సోషల్ మీడియా యూజర్ల అరెస్టుల సంఖ్య పెరుగుతోంది. దిశ ఘటనపై సోషల్ మీడియాలో అసభ్యకర, అనుచిత వ్యాఖ్యలు చేసిన నీచులను సైబర్ క్రైమ్ పోలీసులు వెతికి వెతికి పట్టుకుంటున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 10మందిని అరెస్ట్
దిశ ఘటనపై సోషల్ మీడియాలో అసభ్యకర కామెంట్లు పెట్టిన యువకులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. నిన్న(డిసెంబర్ 3,2019) శ్రీరామ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు..
సోషల్ ప్లాట్ ఫాంపై డేటా ప్రైవసీ పెద్ద సమస్యగా మారింది. యూజర్ల డేటాకు ప్రైవసీ లేదని, వారికి తెలియకుండానే వ్యక్తిగత వివరాలను బహిర్గతం అవుతున్నట్టు ఎన్నో వివర్శలు వస్తూనే ఉన్నాయి. ఫేస్ బుక్ యూజర్లు తమ అకౌంట్లో పోస్టు చేసిన వ్యక్తిగత ఫొటోలు, వీ