Home » Facebook
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఫేస్ బుక్ తన ఇండియన్ డిజిటల్ మార్కెట్ పరిధిని పెంచుకునేందుకు…ముఖేష్ అంబానీకి చెందిన భారతదేశపు అతిపెద్ద టెలికాం కంపెనీ రిలయన్స్ జియోలో 10శాతం వాటాను కొనుగోలు చేసేందుకు ఫే�
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు సోషల్ మీడియా దిగ్గజం Facebook తన ఉద్యోగులకు వెయ్యి డాలర్లు బోనస్ ప్రకటించింది. కరోనా కారణంగా ఉద్యోగులు ఇంటి నుంచి పని చేస్తున్నారని.. వారి శ్రమను గుర్తించి, ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగ�
చదివింది బీటెక్, చేసింది దుబాయ్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉద్యోగం…టెక్నాలజీ వాడటంలో దిట్ట…ఉద్యోగం చేసినన్నాళ్లు కుదురుగా చేసుకున్నాడు. స్వగ్రామం వచ్చాడు. ఏమైందో ఏమో బుద్ధి వక్రమార్గంలోకి మళ్ళింది. టెక్నాలజీ ఉపయోగించి మహిళలను, యువతుల�
కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్స్కు ఆశలున్నాయి..నాకు ఉంది..పీసీసీ పదవి కావాలని ఉంది..రేవంత్ రెడ్డి సీఎం కావాలని కోరుకుంటున్న అనుచరులకు..నాకు సీఎం కావాలని ఉంది..ఏం కావొద్దా ? అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఘాటు వ్యాఖ్యలతో విరుచుకపడ్డారు.
వాళ్లిద్దరికీ ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. క్రమేపి ఆ ప్రేమ బలపడసాగింది. కానీ ఇద్దరూ కలుసుకోలేక పోతున్నారు. ఎందుకంటే ఇద్దరివీ వేర్వేరు దేశాలు. తన ప్రియుడ్ని చూడాలంటే దేశం దాటి వెళ్లాలి. చివరికి తన ప్రియుడ్ని క
మీరు ఫేస్బుక్ అకౌంట్ వాడుతున్నారా? మీ అకౌంట్లో పరిచయం లేనివారంతా ఫ్రెండ్ రిక్వెస్టులు, ఫాలోవర్లుగా ఉంటారు. తెలిసిన స్నేహితుల కంటే తెలియనివారే ఎక్కువ మంది ఫాలోవర్లుగా ఉంటారు. కొన్ని సందర్భాల్లో ప్రైవసీ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే
విజయ్ దేవరకొండ పేరుతో అమ్మాయిలను మోసం చేస్తున్న యువకుడిని పోలీసుల సహాయంతో పట్టుకున్న విజయ్ టీమ్..
సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ పేరుతో అమ్మాయిలను మోసగిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు..
తప్పుడు యాడ్లపై సోషల్ మీడియా దిగ్గజాలు కొరడా ఝళిపిస్తున్నాయి. తప్పుగా యాడ్స్ ఇచ్చినట్టుగా గుర్తిస్తే మాత్రం ఆయా యాడ్స్ వెంటనే బ్యాన్ చేసేస్తున్నాయి. ప్రత్యేకించి ప్రపంచాన్ని వణికి
భారతీయుడు-2(indian 2) మూవీ షూటింగ్ లో జరిగిన ఘోర ప్రమాదం అందరిని షాక్ కి గురి చేసింది. షూటింగ్ జరుగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు భారీ క్రేన్ విరిగిపడింది.