Home » fail
ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. సంఘటన జరిగిన సమయంలో మంత్రి నివాసంలో 9 మంది సెక్యూరిటీ ఎస్కార్ట్ సిబ్బంది, ఐదుగురు సెక్యూరిటీ గార్డులు, 8 మంది అదనపు గార్డులు ఉన్నారు. 1200 మంది ఆందోళనకారులు ఉండవచ్చని ఎస్కార్ట్ కమాండర్ తెలిపారు
వాస్తవానికి 2024 ఆగస్టు నాటికి 74 వందేభారత్ రైళ్లను నడిపేందుకు ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. కానీ కపుర్తలా కోచ్ ఫ్యాక్టరీ ఆలస్యం కారణంగా అది నెరవేరేలా లేదని అధికారులు అంటున్నారు. ఒక్క వందేభారత్ మాత్రమే కాదు, ఇతర రైల్వే కోచుల విషయంలో కూడా కపుర�
ఈ ఏడాది ఇంటర్ ఫలితాలు వెలువడగానే ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఫెయిలయ్యామన్న మనస్థాపంతో నల్గొండకు చెందిన జాహ్నవి, నిజామాబాద్కు చెందిన ధనుష్ తమ ప్రాణాలు తీసుకున్నారు.
telangana eamcet results: జగిత్యాల జిల్లా హుస్నాబాద్లో విషాదం జరిగింది. ఎంసెట్ ఫలితాల్లో ర్యాంకు రాలేదని వెంకటేశ్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ చదివిన వెంకటేశ్.. ఎంసెట్ పరీక్షలో క్వాలిఫై కాకపోవడంతో వ్�
గురువు అంటే దైవంతో సమానం. గురువు వృత్తికి ఎంతో గౌరవం ఇస్తారు. పిల్లలకు పాఠాలు నేర్పి వారిని తీర్చిదిద్దే బాధ్యత గురువులదే. అయితే కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు గురువులు, పవిత్రమైన వృత్తికి కళంకం తెస్తున్నారు. కోరికలు తీర్చాలని విద్యార్థి�
కరోనా తీవ్రత అధికంగా ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం అన్నిరకాల పరీక్షలు రద్దు చేసిన సంగతి తెలిసిందే. టెన్త్ సహా ఇంటర్, డిగ్రీ పరీక్షలను ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. ఎగ్జామ్స్ నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో రద్దు చేసింది. ఇప్పటికే పరీక్షలు లేక
కృష్ణా జిల్లా గుడివాడలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఇంటర్ విద్యార్థిని తొందరపడింది. ఆత్మహత్య చేసుకుంది.
కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గజగజలాడిస్తోంది. వెన్నులో వణుకు పుట్టిస్తోంది. 2019 డిసెంబర్ లో చైనాలోని వుహాన్ లో వెలుగు చూసిన కరోనా వైరస్ ఇప్పుడు
రంగారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లి శవమై వచ్చాడు. వైద్యుడి నిర్లక్ష్యానికి ఓ రోగి మృతి చెందారు.
చిత్తూరు జిల్లా పీలేరులో డాక్టర్.. మహిళకు లింగ నిర్ధారణ చేయడమే కాకుండా.. ఆబార్షన్ కూడా చేశాడు. అది వికటించడంతో ఆమె ప్రాణాపాయ స్థితికి చేరుకుంది.