Home » failure
ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. ఎక్కాలు చెప్పలేదని విద్యార్థిని ఉపాధ్యాయుడు ఘోరంగా శిక్షించాడు. విద్యార్థి అర చేతిపై మెషిన్తో డ్రిల్ చేశాడు.
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం రెడీ అయ్యింది. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించకపోతే కనీసం వెయ్యి రూపాయల జరిమానా విధించనున్నారు.
దేశంలోని అతిపెద్ద బ్యాంక్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన SBI Yono Lite యాప్ ద్వారా వినియోగదారులకు UPI సేవలను అందిస్తుంది. ఒకసారి గరిష్టంగా పదివేల రూపాయల లావాదేవీల పరిమితితో రోజులో గరిష్టంగా 25 వేల రూపాయల లావాదేవీల పరిమితిని అందిస్తుంది. ఈ సేవతో SBI విన�
తెలంగాణలో కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. దీంతో జనాలు భయపడుతున్నారు. అదే సమయంలో కొత్త భయం పట్టుకుంది. కరోనా నిర్ధారణ పరీక్షలపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీనికి కారణం పాజిటివ్ ఉన్న వారికి నెగిటివ్ అని రిపోర్టులో రావడమే. కొత్తగా కరో�
కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమించిన అమ్మాయి దూరం కావడంతో తట్టుకోలేకపోయిన
చంద్రయాన్-2 పై పాక్ మంత్రులు ఫవాద్ చౌదరి,షేక్ రషీద్,తదితరులు చేసిన వ్యాఖ్యలను పాక్ ప్రజలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. భారత్ చేపట్టిన చంద్రయాన్ ప్రయోగాన్ని నాసా సైతం ప్రశంసిస్తుంటే పాక్ మాత్రం తమ దేశ ప్రజలను ఫూల్స్ చేస్తుందని పాక్ ఆక్రమిత �
చంద్రయాన్-2 ప్రయోగంపై అవగాహన లేని వాళ్లు సిగ్నల్ అందుకోవడం లేదు. ప్రయోగం విఫలమైందని అనుకుంటున్నారు. కానీ, ఇది ఫెయిల్యూర్ ముమ్మాటికి కాదు. చంద్రయాన్-2 చంద్రుడి చుట్టూ ఓ సంవత్సరం పాటు తిరుగుతూనే ఉంటుంది. ఈ విషయంపై ఇస్రో అధికారి ఇలా మాట్లాడారు. 
ఏపీలో ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలమైందని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ఈసీ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. కేబినెట్ సమావేశం పెట్టొద్దనడం, అధికారులు హాజరుకావొద్దని ఆంక్షలు పెట్టడం దారుణమని అన్నారు. బీజేపీ పాల
శ్రీలంక రాజధాని కొలంబోలో ఈస్టర్ ఆదివారం(ఏప్రిల్-21,2019) జరిగిన ఆత్మాహుతి పేలుళ్ల ఘటనకు బాధ్యత వహిస్తూ శ్రీలంక రక్షణ శాఖ కార్యదర్శి హేమసిరి ఫెర్నాండో గురువారం(ఏప్రిల్-25,2019)రాజీనామా చేశారు. నిఘా వర్గాలు ముందుగానే హెచ్చరించినప్పటికీ శ్రీలంక ప్రభ�
పుల్వామా ఉగ్రదాడిపై మరోసారి కాంగ్రెస్ సీనియర్ లీడర్ దిగ్విజయ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ఉగ్రదాడి జరగడానికి ఆరురోజుల ముందే కాశ్మీర్ ఐజీ నుంచి ప్రధాని మోడీకి సమాచారం అందిందని, సీఆర్పీఎఫ్ బలగాలను రోడ్డు మార్గంలో తరలించడంపై ఆయన మ