Home » fake currency
ఫేక్ కరెన్సీ నోట్ల వ్యవహారం కలకలం రేపుతోంది. ప్రజలు కంగారు పడుతున్నారు. ఎందుకైనా మంచిదని తమ దగ్గర ఉన్న 500 రూపాయల నోట్లను చెక్ చేసుకుంటున్నారు.
తెలంగాణ, రాజస్తాన్, కర్నాటక, ఉత్తరాఖండ్, మహారాష్ట్రకు చెందిన 8 మంది ముఠాగా ఏర్పడి దందాకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు.
నకిలీ కరెన్సీ కలకలం రేపుతోంది.
నకిలీ నోట్ల వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Fake Currency : వ్యసనాలకు బానిసగా మారిన గోపాల్, ఈజీ మనీ కోసం అడ్డదారి తొక్కాడు. యూట్యూబ్ లో చూసి నకిలీ కరెన్సీ నోట్లు ముద్రిస్తున్నాడు.
యూట్యూబ్ లో చూసి నకిలీ నోట్లు తయారు చేసి వాటిని చెలామణి చేసి సొమ్ము చేసుకుంటున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఇద్దరు నిందితులను సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.27లక్షల విలువైన ఫేక్ కరెన్సీ నోట్లను స్వాధీ
అన్ని నోట్లలోదొంగ నోట్లు ముద్రణ ఎక్కువగానే ఉండగా నకిలీ రూ .500 నోటు ముద్రణలో వంద శాతం పెరుగుదల కనిపిస్తున్నట్టు ఆర్బీఐ వెల్లడించింది.
కడప జిల్లాలో నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న 8 మంది సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్దనుంచి 4.45 లక్షల రూపాయల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ గోల్కోండ పోలీసు స్టేషన్ పరిధిలో రూ. 2 కోట్ల నకిలీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ నోట్లు మార్పిడి జరుగుతోందనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు చ
యూట్యూబ్ లో చూసి దొంగనోట్లు ముద్రిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను కర్నూలు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.