-
Home » fake currency
fake currency
నకిలీ నోట్ల కలకలం.. రూ.500 నోట్లతో జాగ్రత్త.. కేంద్ర హోంశాఖ హెచ్చరిక.. నకిలీ నోట్లు ఇలా గుర్తించండి..
ఫేక్ కరెన్సీ నోట్ల వ్యవహారం కలకలం రేపుతోంది. ప్రజలు కంగారు పడుతున్నారు. ఎందుకైనా మంచిదని తమ దగ్గర ఉన్న 500 రూపాయల నోట్లను చెక్ చేసుకుంటున్నారు.
కామారెడ్డి జిల్లాలో కలకలం.. నకిలీ నోట్ల తయారీ ముఠా అరెస్ట్
తెలంగాణ, రాజస్తాన్, కర్నాటక, ఉత్తరాఖండ్, మహారాష్ట్రకు చెందిన 8 మంది ముఠాగా ఏర్పడి దందాకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు.
నకిలీ రూ.500 నోట్లపై బాలీవుడ్ నటుడు అనుమప్ ఖేర్ ఫోటో.. స్పందించిన నటుడు
నకిలీ కరెన్సీ కలకలం రేపుతోంది.
మీ రూ.500 నోటు ఒరిజనలేనా? హైదరాబాద్లో దొంగ నోట్ల కలకలం, భారీగా నకిలీ కరెన్సీ పట్టివేత
నకిలీ నోట్ల వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Fake Currency Notes : ఏం తెలివి..! జస్ట్ నెయిల్ పాలిష్, కలర్ ప్రింటర్తో దొంగ నోట్ల ముద్రణ, పోలీసుల అదుపులో కేటుగాడు
Fake Currency : వ్యసనాలకు బానిసగా మారిన గోపాల్, ఈజీ మనీ కోసం అడ్డదారి తొక్కాడు. యూట్యూబ్ లో చూసి నకిలీ కరెన్సీ నోట్లు ముద్రిస్తున్నాడు.
Fake Currency : బాబోయ్.. యూట్యూబ్లో చూసి దొంగ నోట్లు తయారీ, రూ.27లక్షల ఫేక్ కరెన్సీ సీజ్
యూట్యూబ్ లో చూసి నకిలీ నోట్లు తయారు చేసి వాటిని చెలామణి చేసి సొమ్ము చేసుకుంటున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఇద్దరు నిందితులను సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.27లక్షల విలువైన ఫేక్ కరెన్సీ నోట్లను స్వాధీ
Fake Currency: దడ పుట్టిస్తున్న నకిలీ నోట్ల చలామణి: రూ.500 నోట్లలో 100 శాతం పెరిగాయన్న ఆర్బీఐ
అన్ని నోట్లలోదొంగ నోట్లు ముద్రణ ఎక్కువగానే ఉండగా నకిలీ రూ .500 నోటు ముద్రణలో వంద శాతం పెరుగుదల కనిపిస్తున్నట్టు ఆర్బీఐ వెల్లడించింది.
Fake Currency : కడపలో నకిలీ కరెన్సీ ముఠా అరెస్ట్
కడప జిల్లాలో నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న 8 మంది సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్దనుంచి 4.45 లక్షల రూపాయల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.
Fake Currency : హైదరాబాద్ లో రూ.2 కోట్ల నకిలీ నోట్లు స్వాధీనం
హైదరాబాద్ గోల్కోండ పోలీసు స్టేషన్ పరిధిలో రూ. 2 కోట్ల నకిలీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ నోట్లు మార్పిడి జరుగుతోందనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు చ
Fake Currency : దొంగనోట్ల ముఠాను పట్టిచ్చిన చికెన్ పకోడీ
యూట్యూబ్ లో చూసి దొంగనోట్లు ముద్రిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను కర్నూలు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.