-
Home » fake news
fake news
"నా పేరుతో ఫేక్ న్యూస్.. ఆ వార్తలను అస్సలు నమ్మకండి".. అభిమానులకు సునీల్ గవాస్కర్ సీరియస్ వార్నింగ్..
ఈ స్వభావాన్ని ఆసరాగా చేసుకుని, కొన్ని అకౌంట్లు సంచలనం కోసం ఆయన చెప్పని మాటలను కూడా చెప్పినట్లుగా ప్రచారం చేస్తున్నాయి.
సైబర్ దాడి హెచ్చరిక.. భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య ఇలా సేఫ్గా ఉండండి.. ఈ టిప్స్ తప్పక తెలుసుకోండి!
Cyberattack Alert : భారత్, పాక్ ఉద్రికత్తలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. సైబర్ దాడి జరిగే ప్రమాదం ఉంది.
Divya Spandana: కన్నడ నటి, మాజీ ఎంపీ దివ్య స్పందనకు ఏమైంది..? చనిపోయారంటూ సోషల్ మీడియాలో పోస్టులు
జర్నలిస్టు చిత్రా సుబ్రమణ్యం ట్విటర్ వేదికగా సకాలంలో స్పందించారు. ‘నేను ఇప్పుడు దివ్య స్పందనతో మాట్లాడాను.. ఆమె క్షేమంగా ఉన్నారు’ అంటూ పేర్కొన్నారు.
Prithviraj Sukumaran : తప్పుడు వార్తలు రాసినందుకు… యూట్యూబ్ ఛానల్ పై లీగల్ యాక్షన్ తీసుకోబోతున్న స్టార్ హీరో..
తాజాగా మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ పై ఓ మలయాళం యూట్యూబ్ ఛానల్ అబద్దపు ఆరోపణలు చేసింది. ఇవి ఆ హీరో దాకా వెళ్లడంతో పృథ్వీరాజ్ తన సోషల్ మీడియాలో దీనిపై స్పందించాడు.
YouTube channels: తప్పుడు ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెల్స్పై వేటు.. ఆరు ఛానెల్స్ నిషేధించిన కేంద్రం
మంత్రిత్వ శాఖకు చెందిన నిజ నిర్ధారణ విభాగం తనిఖీ చేసి ఈ ఛానెల్స్ను నిషేధించింది. నేషన్ టీవీ, సంవాద్ టీవీ, సరోకార్ భారత్, నేషన్ 24, స్వర్ణిమ్ భారత్, సంవాద్ సమాచార్ అనే ఆరు ఛానెళ్లను కేంద్రం తాజాగా నిషేధించింది.
Arjun Kapoor : మహిళా జర్నలిస్ట్ పై ఫైర్ అయిన బాలీవుడ్ హీరో.. మరీ ఇంత దిగజారి వార్తలు రాస్తారా??
తాజాగా బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ ఓ వెబ్సైట్ లో మహిళా జర్నలిస్ట్ రాసిన కథనంని తన సోషల్ మీడియాలో షేర్ చేసి ఫైర్ అయ్యాడు. సీనియర్ హీరోయిన్ మలైకా అరోరా, అర్జున్ కపూర్ డేటింగ్ లో ఉన్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఓ బాలీవుడ్ వెబ్సైట్...............
Rahul Gandhi Tweet: కంగ్రాట్స్ ఎలాన్ మస్క్..! ప్రతిపక్షాల గొంతును అణచివేయరని ఆశిస్తున్నాం.. ఆసక్తికర ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ
ట్విటర్ను కైవసం చేసుకున్న ఎలాన్ మస్క్ కు రాహుల్ గాంధీ అభినందనలు తెలిపారు. ఇప్పటికైన ట్విటర్ యాజమాన్యం.. ద్వేషపూరిత ప్రసంగాలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని, వాస్తవాన్ని మరింత పటిష్టంగా తనిఖీ చేస్తుందని ఆశిస్తున్నామని రాహుల్ అన్నా�
Central Govt : డిజిటల్ మాధ్యమాల ద్వారా నకిలీ వార్తల వ్యాప్తిపై కేంద్రం కఠిన చర్యలు
దేశ సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా ఇంటర్నెట్, సోషల్ మీడియాలో నకిలీ వార్తలను వ్యాప్తి చేస్తున్న వ్యక్తులు, సంస్థలకు సంబంధించిన ప్రసారమాధ్యమాలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఈ మేరకు వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి రాజ్యసభలో అడ
Covid-19 Vaccine: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే 5 వేల బహుమతి.. కేంద్రం స్పష్టత
వాట్సాప్లో ఫేక్ ప్రచారాలకు కొదువలేదు. ఈ ప్రచారం కూడా అలాంటిదే. తాజాగా వాట్సాప్లో.. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి ప్రధానమంత్రి సంక్షేమ పథకం కింద రూ.5 వేలు బహుమతిగా అందిస్తున్నారు అంటూ హిందీలో ఒక మెసేజ్ షేర్ అవుతోంది.
Yadamma: నన్ను ఎవరూ అడ్డుకోలేదు.. ఆ వార్తలను ఖండించిన వంటల స్పెషలిస్ట్ యాదమ్మ
తనపై సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను వంటల స్పెషలిస్ట్ యాదమ్మ ఖండించారు. హైదరాబాద్ నోవాటెల్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి.ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, జాతీయ నేతలకు తెలంగాణ వంటలను రుచి చూపించేందుకు యాదమ్మను �