మంత్రిత్వ శాఖకు చెందిన నిజ నిర్ధారణ విభాగం తనిఖీ చేసి ఈ ఛానెల్స్ను నిషేధించింది. నేషన్ టీవీ, సంవాద్ టీవీ, సరోకార్ భారత్, నేషన్ 24, స్వర్ణిమ్ భారత్, సంవాద్ సమాచార్ అనే ఆరు ఛానెళ్లను కేంద్రం తాజాగా నిషేధించింది.
తాజాగా బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ ఓ వెబ్సైట్ లో మహిళా జర్నలిస్ట్ రాసిన కథనంని తన సోషల్ మీడియాలో షేర్ చేసి ఫైర్ అయ్యాడు. సీనియర్ హీరోయిన్ మలైకా అరోరా, అర్జున్ కపూర్ డేటింగ్ లో ఉన్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఓ బాలీవుడ్ వెబ్సైట్...............
ట్విటర్ను కైవసం చేసుకున్న ఎలాన్ మస్క్ కు రాహుల్ గాంధీ అభినందనలు తెలిపారు. ఇప్పటికైన ట్విటర్ యాజమాన్యం.. ద్వేషపూరిత ప్రసంగాలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని, వాస్తవాన్ని మరింత పటిష్టంగా తనిఖీ చేస్తుందని ఆశిస్తున్నామని రాహుల్ అన్నా�
దేశ సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా ఇంటర్నెట్, సోషల్ మీడియాలో నకిలీ వార్తలను వ్యాప్తి చేస్తున్న వ్యక్తులు, సంస్థలకు సంబంధించిన ప్రసారమాధ్యమాలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఈ మేరకు వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి రాజ్యసభలో అడ
వాట్సాప్లో ఫేక్ ప్రచారాలకు కొదువలేదు. ఈ ప్రచారం కూడా అలాంటిదే. తాజాగా వాట్సాప్లో.. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి ప్రధానమంత్రి సంక్షేమ పథకం కింద రూ.5 వేలు బహుమతిగా అందిస్తున్నారు అంటూ హిందీలో ఒక మెసేజ్ షేర్ అవుతోంది.
తనపై సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను వంటల స్పెషలిస్ట్ యాదమ్మ ఖండించారు. హైదరాబాద్ నోవాటెల్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి.ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, జాతీయ నేతలకు తెలంగాణ వంటలను రుచి చూపించేందుకు యాదమ్మను �
ఫిబ్రవరి 7న ప్రారంభమైన వాలెంటైన్ వీక్ సందర్భంగా రాజస్థాన్ పోలీసులు రోజుకో విశిష్టతను తెలిపేలా నకిలీ వార్తలపై అవగాహన కల్పిస్తున్నారు.
భారత్లో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్న 35 యూట్యూబ్ ఛానెల్లు, 2 ట్విట్టర్ ఖాతాలు, 2 ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు, 2 వెబ్సైట్లను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నిషేధం విధించింది.
దేశవ్యాప్తంగా డిసెంబర్ 31 వరకు భారత్ బంద్ అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ఇది నిజమో కాదో తెలుసుకోకుండా కొందరు ఈ పోస్టుని షేర్ చేస్తున్నారు, తమ వాళ్లకు..
టీటీడీ.. భక్తులను కులాల వారీగా విభజించి శ్రీవారి దర్శనానికి అనుమతిస్తోందని యూట్యూబ్ ఛానల్ లో దుష్ప్రచారం చేశారని టీటీడీ మండిపడింది. భక్తులను రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో