Home » fake news
ఫిబ్రవరి 7న ప్రారంభమైన వాలెంటైన్ వీక్ సందర్భంగా రాజస్థాన్ పోలీసులు రోజుకో విశిష్టతను తెలిపేలా నకిలీ వార్తలపై అవగాహన కల్పిస్తున్నారు.
భారత్లో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్న 35 యూట్యూబ్ ఛానెల్లు, 2 ట్విట్టర్ ఖాతాలు, 2 ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు, 2 వెబ్సైట్లను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నిషేధం విధించింది.
దేశవ్యాప్తంగా డిసెంబర్ 31 వరకు భారత్ బంద్ అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ఇది నిజమో కాదో తెలుసుకోకుండా కొందరు ఈ పోస్టుని షేర్ చేస్తున్నారు, తమ వాళ్లకు..
టీటీడీ.. భక్తులను కులాల వారీగా విభజించి శ్రీవారి దర్శనానికి అనుమతిస్తోందని యూట్యూబ్ ఛానల్ లో దుష్ప్రచారం చేశారని టీటీడీ మండిపడింది. భక్తులను రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో
సోషల్ మీడియా వచ్చాక ఫేక్ న్యూస్ లు ఎక్కువైపోయాయి. ఏది నిజమో ఏది అబద్దమో తెలుసుకోవడం కష్టంగా మారింది. నకిలీ వార్తలు, ఫేక్ పోస్టులు ఇట్టే వైరల్ అయిపోతున్నాయి.
గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో తాను మరణించినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని హర్యానాకు చెందిన జాతీయ స్థాయి మహిళా రెజ్లర్, గోల్డ్ మెడలిస్ట్ నిషా దహియా స్పష్టం చేశారు.
ఎప్పుడూ కాకపోయినా అప్పుడప్పుడైనా మీడియా ముందుకో.. లేక సినిమాలలోనో.. లేక మరేదైనా కార్యక్రమాలలో అయినా నటీనటులు, సెలబ్రిటీలు కనిపిస్తుంటే ఒకే కానీ.. కనిపించని సందర్భంలో మాత్రం వారి గురించి ఆరా తీయడం సహజం. అయితే.. ఇప్పుడున్న సోషల్ మీడియా పుణ్యమా �
చేపలు రోడ్డు దాటడం సాధారణంగా జరిగే పనికాదు. అదే రోడ్డుపై నీళ్లు పారుతుంటే చేపలు కూడా అందులో నుండి ఈదుకుంటూ వెళ్తాయి. సరిగ్గా ఇప్పుడు ఇంటర్నెట్ లో అలాంటి వీడియోనే ఒకటి హల్చల్ చేస్తుంది. తెలంగాణలో ఈ మధ్య కుండపోత వర్షాలు కురవడంతో వాగులు, వంకలు �
సోషల్ మీడియాలో సీఎం జగన్ పై అసభ్య పదజాలంతో దుష్ప్రచారం చేస్తున్న వారిపై ఏపీ సీఐడీ పోలీసులకు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు.
నైట్ కర్ఫ్యూ ఇలా మొదలైందో లేదో అప్పుడే ఫేక్ వీడియోలు, ఆడియో క్లిప్పులు, పిక్స్.. వైరల్ గా మారాయి. నైట్ కర్ఫ్యూ తొలి రోజు నుంచే పోలీసులు కొడుతున్నారంటూ.. చాలామంది వివిధ ఆడియోలు, వీడియో క్లిప్స్, ఫొటోలు షేర్ చేస్తున్నారు. అవి నిజమో కాదో తెలుసుకోక�