Home » fake news
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కరోనా సోకి చనిపోయారంటూ ఫేక్ న్యూస్ వైరల్ అవుతోంది..
తెలంగాణలో రోజుకు రెండు గంటల పాటు మద్యం షాపులు తెరుస్తారని సోషల్ మీడియాలో నకిలీ జీవో క్రియేట్ చేసి ప్రచారం చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని
తెలంగాణలో వైన్స్ షాపులు ఓపెన్ చేస్తారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరిగిన ప్రచారంతో మందుబాబులు వైన్స్ షాపులు ముందు బారులు తీరారు. ఆదివారం(మార్చి
కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. ప్రజలను, సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఫేక్ న్యూస్ లతో, అసత్య ప్రచారాలతో సోషల్ మీడియాలో హల్ చల్
కరోనా వైరస్ గురించి తనకు వచ్చిన సమాచారంలో తప్పోప్పులు తెలుసుకోకుండా వాట్సప్ గ్రూప్ లలో వాటిని ప్రచారం చేసినందుకు ఒక పత్రికా విలేకరితో సహా మరోక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. తాండూరు జిల్లా ఆస్పత్రిలో ఓ మహిళను చికిత్స నిమిత్తం 108 అంబులె
చైనాతో పాటు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మనుషుల ప్రాణాలే కాదు.. ఉద్యోగాలు కూడా ఊడకొడుతోంది. కరోనా కారణంగా ఓ డాక్టర్ పై సస్పెన్షన్ వేటు పడింది. హైదరాబాద్
భారత్లో మీడియాకు వ్యాధి వచ్చింది. బ్రేకింగ్ న్యూస్ వ్యాధితో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. నేటి రోజుల్లో ఫేక్ న్యూస్తో మీడియాకు ముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. నకిలీ వార్తలతో తమను తాము జర్నలిస్టులుగా చెప్పుకొంటున్నారంట
సోషల్ మీడియా ప్లాట్ ఫాంపై ఫేక్ న్యూస్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. తప్పుడు సమాచారాన్ని కంట్రోల్ చేసేందుకు సోషల్ మీడియా దిగ్గజాలు నడుం బిగించాయి. అయినప్పటికీ ఫేక్ న్యూస్ ను పూర్తి స్థాయిలో నియంత్రించడంలో విఫలం అవుతున్నాయి. ఏది రియల్.. ఏది ఫే
కలానికి సంకెళ్లు కాదు.. కులాధిపతులకే అన్నారు ఏపీ మంత్రి కోడాలి నాని. కలానికి కాదని.. కులానికి సంకెళ్లు పడ్డాయంటూ విమర్శలు చేశారాయన. కులాధిపతులు వీళ్లు.. ఎల్లకాలం రాష్ట్రాన్ని పరిపాలించాలి.. వీళ్లకే దేశంలో, రాష్ట్రంలో జరిగే కార్యక్రమాలు దైవ�
ఓ మనిషి బతికుండగానే చనిపోయాడు అంటే ఎలా ఉంటుంది.. అందులోనూ సెలబ్రిటీ అయితే.. ఇది వేణుమాధవ్ విషయంలో చాలాసార్లు జరిగింది. ఎన్నోసార్లు ఆయన్ను చంపేసింది మీడియా. బతికుండగానే చంపేసి మానసిక క్షోభకు గురి చేసింది మీడియా. కొద్దికాలంగా ‘అనారోగ్యంతో ఉ�