fall

    TDPలో మరో వికెట్ : YCPలోకి పరిటాల అనుచరుడు, ఎమ్మెల్సీ

    January 24, 2020 / 08:03 AM IST

    TDPకి దెబ్బల మీద దెబ్బలు తగులుతున్నాయి. పార్టీ నుంచి పలువురు చేజారిపోతున్నారు. తాజాగా అనంతపురం జిల్లాలో పరిటాల అనుచరుడు పోతుల సురేష్, ఆయన సతీమణి ఎమ్మెల్సీ సునీత పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు. టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా ర�

    కూలీ పనులకు వెళ్తూ మృత్యులోకాలకు : ట్రాక్టర్ చెరువులో పడి ఇద్దరు మృతి

    December 29, 2019 / 07:03 AM IST

    ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్ల చెరువులో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు.

    దిగివస్తున్న ఉల్లిధరలు : సామాన్యులకు ఊరట

    December 15, 2019 / 12:45 PM IST

    గత కొద్ది నెలలుగా సామాన్యులకు అందనంత ఎత్తుకు పెరిగిన ఉల్లిపాయల ధరలు ఇప్పుడిప్పుడే కాస్త దిగివస్తున్నాయి. హైదరాబాద్‌లోని ప్రధాన హోల్‌సేల్‌ మార్కెట్‌లకు ఉల్లి దిగుమతి మొదలైంది. గత రెండు నెలలుగా మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా ఉల్లిపం

    నారా లోకేష్ కు తప్పిన ప్రమాదం : అసెంబ్లీకి వస్తుండగా

    December 11, 2019 / 03:55 AM IST

    టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ కు ప్రమాదం తప్పింది. ఒక డ్రోన్ పై నుంచి కింద పడిపోయింది. విద్యుత్ తీగలను తగిలి డ్రోన్ కింద పడింది. లోకేష్ కు సమీపంలోనే డ్రోన్ కూలింది. మంగళగిరి నుంచి బస్సులో అసెంబ్లీకి వచ్చిన లోకేష్.. బస్సు నుంచి కిందకు దిగుతున్న�

    ఇన్ఫోసిస్‌కు షాక్ : భారీగా షేర్లు పతనం

    October 22, 2019 / 09:31 AM IST

    సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు స్టాక్ మార్కెట్‌లో షాక్ తగిలింది. ఇన్ఫోసిస్ షేర్లు భారీగా పతనమయ్యాయి.

    గణేష్ నిమజ్జన వేడుకల్లో అపశ్రుతి : పులిహోర తిని 100మందికి అస్వస్థత

    September 13, 2019 / 02:19 AM IST

    క‌రీంన‌గ‌ర్ జిల్లా గంగాధ‌ర మండ‌లం లింగ‌ంప‌ల్లిలో వినాయ‌క నిమ‌జ్జ‌న వేడుకల్లో అప‌శ్రుతి జరిగింది. ప్ర‌సాదంగా పంచిన పులిహోర తిని 100 మంది అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు.

    గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్ : భారీగా తగ్గిన బంగారం ధర

    April 18, 2019 / 03:07 PM IST

    బంగారం ప్రియులకు గుడ్ న్యూస్. బంగారం ధర భారీగా తగ్గింది. కొన్ని రోజులుగా గోల్డ్ ధర తగ్గుతూ వచ్చింది. గురువారం(ఏప్రిల్ 18,2019) మాత్రం ఏకంగా రూ.405 తగ్గింది. దేశీ మార్కెట్‌లో 10గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.405 తగ్గుదలతో రూ.32,385కు పడిపోయింది. జువెలర్లు, రిటైలర�

    లోయలో పడిన స్కూల్ బస్సు: ఏడుగురు మృతి

    January 5, 2019 / 10:07 AM IST

    హిమాచల్ ప్రదేశ్ లో ఘోరం జరిగింది. రేనుకాలోని డీఏవీ స్కూల్ విద్యార్థులతో ప్రయాణిస్తున్న ఓ ప్రైవేటు స్కూల్ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో  ఏడుగురు చనిపోగా 12మంది గాయపడ్డారు. చనిపోయినవారిలో ఆరుగురు స్కూల్ విద్యార్థులు, బస్సు డ్రై�

10TV Telugu News