Home » fall
October Sees First Monthly Fall In India భారత్ లో కరోనా ఉధృతి తగ్గుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ నెలతో పోలిస్తే అక్టోబర్ లో కొత్త కేసుల విషయంలో దాదాపు 30 శాతం తగ్గుదల కనిపించింది. ప్రస్తుతం రోజుకు 50 వేలలోపే దేశంలో కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. సెప్ట
వరంగల్ జిల్లాలో విషాదం నెలకొంది. గిరిప్రసాద్ నగర్ లో పొంగుతున్న నాలాలో పడి మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. దీంతో చిన్నారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా తమ చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని బంధువులు ఆ�
వాహన కొనుగోలుదారులకు గుడ్ న్యూస్. కొత్తగా కారు లేదా బైక్ కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఊరట లభించనుంది. (ఆగస్టు 1, 2020) నుంచి దేశంలో కొత్త ఇన్సూరెన్స్ నిబంధనలు అమల్లోకి వస్తున్న నేపథ్యంలో వాహన ధరలు దిగి రానున్నాయి. వినియోగదారులకు భారంగా మారిన
ప్రపంచదేశాలన్నీ కరోనా కౌగిలిలో బంధీగా ఉన్న వేళ వైరస్ మొదటగా వెలుగులోకి వచ్చిన చైనాలో మాత్రం కరోనా ఖతమైపోయినట్లు కన్పిస్తోంది. చైనాలో కరోనా చైన్ ను పూర్తిగా బ్రేక్ చేయడంలో కమ్యూనిస్ట్ దేశం విజయం సాధించిందనే చెప్పవచ్చు. చైనాలో జనవరి నుంచి మ
ఇవాళ(మార్చి-23,2020)సాయంత్రం 7గంటలకు మధ్యప్రదేశ్ సీఎంగా శివరాజ్ సింగ్ ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. జ్యోతిరాధిత్య సింధియా వర్గానికి చెందిన 22మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాతో మెజార్టీ కోల్పోయిన కమల్ నాథ్..గత గురువారం బలపరీక్షను �
ఆయిల్ కంపెనీలు వాహనదారులకు శుభవార్త అందించాయి. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గాయి.
హైదరాబాద్ మియాపూర్లో విషాదం జరిగింది. ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వీడియో గేమ్ ఆడుకునేందుకు ట్యాబ్ ఇవ్వలేదనే కోపంతో 12ఏళ్ల బాలుడు అపార్ట్మెంట్
భారతీయుడు-2(indian 2) మూవీ షూటింగ్ లో జరిగిన ఘోర ప్రమాదం అందరిని షాక్ కి గురి చేసింది. షూటింగ్ జరుగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు భారీ క్రేన్ విరిగిపడింది.
గత అయిదు రోజులుగా పెరుగుతున్న బంగారం ధరకు మంగళవారం బ్రేక్ పడింది. సోమవారం ఒక్కరోజే ఏకంగా వెయ్యి రూపాయలు పెరిగి రూ.45 వేలకు చేరిన బంగారం ధర నేడు అదే స్థాయిలో పడిపోయింది. గ్లోబల్ మార్కెట్లలో గోల్డ్ ధరలు పడిపోవడంతో పాటు మదుపుదారులు �
కరోనా వైరస్ పేరు చెప్పి మిర్చి వ్యాపారులు దోపిడీకి తెర తీశారు. కమీషన్ ఏజెంట్లు ధరలు భారీగా తగ్గించారు.