Home » False Propaganda
దురదృష్టవశాత్తు ధూళిపాళ్ల నరేంద్ర కుటుంబంపై అసత్య ప్రచారం జరుగుతోందన్నారు. ఎవరైతే ఫిర్యాదు చేశారో అతనికి అన్ని బకాయిలు చెల్లించామని తెలిపారు.
రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు ఎందుకు ముందుకు వెళ్లడం లేదో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటని కాంగ్రెస్ వాళ్లు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు.
తాను ప్రజల మనిషిని.. రుణాలు ఎగ్గొట్టి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తనను బలి పశువును చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. తాను పారిపోయే వ్యక్తిని కాదన్నారు. తనపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు.
టు మెన్ కమిటీ భూమి విలువ రూ.197 కోట్లుగా నిర్ణయించిందని తెలిపారు. డబ్బులు కట్టాలని ఎన్సీసీ సంస్థకు చెప్పామని వెల్లడించారు. ప్రభుత్వానికి రూపాయి నష్టం రానివ్వబోమని స్పష్టం చేశారు.
సోషల్ మీడియాలో సీఎం జగన్ పై అసభ్య పదజాలంతో దుష్ప్రచారం చేస్తున్న వారిపై ఏపీ సీఐడీ పోలీసులకు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు.
ఆలు చూలు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుంటుంది మన సోషల్ మీడియాలో యవ్వారం. ఎక్కడో ఓ నెటిజన్ ముందు వెనకా చూసుకోకుండా వ్యూస్, లైక్స్ కోసమే అన్నట్లుగా ఓ పోస్ట్ పెడితే.. దాన్ని నిజానిజాలు తెలుసుకోకుండా షేర్లు, లైక్స్ ఇచ్చి దానినో వైరల్ చేసేస్తుంటా�
Minister KTR angry over BJP : ఐటీఐఆర్ ప్రాజెక్టుపై పార్లమెంటులో కేంద్రం చేసిన ప్రకటన తెలంగాణలో రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ప్రజలను మోసం చేసేందుకు బీజేపీ పార్లమెంటునే వాడుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్. రెండు సార్లు డీపీఆర్లు ఇవ్వడంతో �
సామాజిక మాధ్యమాలలో ఫేక్ వార్తలను ప్రచారం చేసేవాళ్లు ఇటీవలికాలంలో ఎక్కువ అయిపోయారు. అందులోనూ కొందరిని టార్గెట్గా చేసుకుని, దురుద్ధేశాలతో లేనివాటిని ఆపాదిస్తూ.. సంస్థలకు, వ్యక్తులకు చెడ్డపేరు తేవాలని భావించే వ్యక్తులు దిగజారిపోయి అసత్య ప
సంపూర్ణ మద్యపాన నిషేధం లక్ష్యంగా పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ సర్కార్ మందుబాబులకు లిక్కర్ కార్టులను ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది అంటూ వచ్చిన వార్తలు అవాస్తవం అని చెప్పారు ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పోరేషన్ లిమిటెడ్(ఏపీఎప్బీసీఎల్) మేనేజింగ్ డ�