fans

    Odisha Vakeel saab : వకీల్ సాబ్ ఎఫెక్ట్.. ఒడిషాలో రెండు థియేటర్లు సీజ్

    April 12, 2021 / 11:22 PM IST

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నివేదా థామస్, అంజలి, అనన్య నాగల్ల ఇతర ముఖ్య పాత్రలో శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం 'వకీల్ సాబ్'. ఈ సినిమా హిందీ బ్లాక్ బస్టర్ పింక్ సినిమాకు రీమేక్‌గా వచ్చింది.

    Covid positive : నాకు కరోనా వచ్చింది..కోలుకోవాలని ప్రార్థించండి – కార్తీక్ ఆర్యన్

    March 22, 2021 / 04:18 PM IST

    Kartik Aaryan : కార్తీక్ ఆర్యన్…బాలీవుడ్ లో యువ నటుల్లో ఒకరు. ఈ అందమైన కుర్రొడు బ్రహ్మచారి. సమ్మోహమైన నవ్వులతో అలరిస్తుంటాడు. అయితే..ఇతనికి కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులకు షేర్ చేశాడు ఈ యంగ్ హీరో కార్తీక్. తాను కోలుకోవ�

    అభిమానులకు ఏరోజూ నేను చెప్పలేదు.. వాళ్లు కాలర్ ఎగరేసుకునేలా చేస్తా..: ఎన్టీఆర్

    March 13, 2021 / 01:00 PM IST

    సామాన్యులను గెలిపించడం కోసమే.. అంటూ ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రామ్ ద్వారా మరోసారి తెలుగు బుల్లితెరపై రీ ఎంట్రీ ఇస్తున్న తారక్.. ప్రోగ్రామ్ గురించిన వివరాలు వెల్లడిస్తూ మీడియా మీట్ నిర్వహించారు. ఈ సంధర్భంగా సోషల్ మీడియా ద్వారా టీమ్ తారక్ ట

    కుప్పంకు జూ.ఎన్టీఆర్ రావాలన్న ఫ్యాన్స్..తల ఊపిన బాబు

    February 26, 2021 / 03:50 PM IST

    Chittoor Kuppam : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కుప్పం పర్యటన కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికల అనంతరం ఆయన పర్యటిస్తున్నారు. బాబు ఇలాకా అయిన..కుప్పంలో వెలువడిన ఫలితాలు టీడీపీని కలవరపెట్టాయి. కుప్పం నియోజకవర్గంలో 89 పంచాయతీలు ఉంటే.. వైసీపీ ఖాతాలో 75 పడ్డాయి. టీ�

    షర్మిల క్వశ్చన్ అవర్, నేతలు – అభిమానులకు ప్రశ్నలు

    February 20, 2021 / 01:28 PM IST

    YSR Sharmila : తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఏర్పాటుకు వైఎస్ షర్మిల వేగంగా అడుగులు వేస్తున్నారు. పలు జిల్లాల పార్టీలకు చెందిన నేతలు, అభిమానులతో ఆమె ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారు. పార్టీ ఏర్పాటు, తదితర అంశాలపై కూలకుంషంగా చర్చిస్తున్నారు. తాజాగా..2021, ఫ

    భారత్ – ఇంగ్లండ్ టెస్టు, బీసీసీఐ ఎమోషనల్ వీడియో

    February 13, 2021 / 04:00 PM IST

    Team India fans we’ve missed : భారత్ – ఇంగ్లండ్ మధ్య చెన్నైలో రెండు టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. అయితే..మొదటి టెస్టు మ్యాచ్ కు ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతినివ్వలేదనే సంగతి తెలిసిందే. కానీ..అనూహ్యంగా..రెండో టెస్టు మ్యాచ్ కు ప్రేక్షకులను అనుమతించారు. ఈ సం�

    ఫ్లెక్సీలపై వైఎస్ విజయమ్మ ఫొటో ఎందుకు లేదు?

    February 9, 2021 / 01:53 PM IST

    YS Vijayamma photo on flexi : తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ అవతరించింది. వైఎస్ఆర్ తెలంగాణ పేరుతో వైఎస్ షర్మిల కొత్త పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. పార్టీ పేరును షర్మిల ప్రాథమికంగా ఖరారు చేశారు. షర్మిల టీమ్ త్వరలో ఎన్నికల కమిషన్ కు దరఖాస్తు చేయనుంది. పా�

    చీకట్లను లెక్క చేయకుండా.. అల్లూ అర్జున్ కోసం.. రోడ్లపైకి వేలల్లో అభిమానులు

    February 3, 2021 / 11:36 AM IST

    మెగా కుటుంబం నుంచి ఎంట్రీ ఇచ్చి ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకున్న స్టైలీష్ స్టార్ అల్లూ అర్జున్.. మాస్ నుంచి క్లాస్ వరకు అన్నీ పాత్రల్లో తనదైన శైలిలో యాక్టింగ్ చేస్తూ.. ఎంటర్‌టైన్ చేసి అభిమానులను దక్కించుకున్నాడు. స్టైలిష్‌స్టార్‌గా ఎంతోమంది

    శశికళ వాహనంపై అన్నాడీఎంకే జెండా!

    January 31, 2021 / 02:42 PM IST

    Sasikala’s car : అన్నాడీఎంకే బహిషృత నేత శశికళ బెంగుళూరు విక్టోరియా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా లక్షణాలు కనిపించడంతో విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స అందించారు వైద్యులు. మరలా కరోనా పరీక్ష నిర్వహించగా..నెగటివ్ రావడంతో…ఆసుపత్రి నుంచి 2021, జ�

    క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ : భారత్ – ఇంగ్లాండ్, ప్రేక్షకులకు అనుమతి

    January 21, 2021 / 10:06 AM IST

    Ind vs Eng: Good new for fans : భారత క్రికెట్ అభిమానులకు శుభవార్త. సొంతగడ్డపై ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్ట్, టీ20 వన్డే సిరీస్‌లకు 50 శాతం ప్రేక్షకులను మైదానంలోకి అనుమతించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి…. బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యం�

10TV Telugu News