Home » fans
Australia apologizes to Team India : ఆస్ట్రేలియా అభిమానులు నోరు పారేసుకుంటున్నారు. మొన్నటికి మొన్న టీమిండియా ప్లేయర్స్ బుమ్రా, సిరాజ్ పై జాత్సాహంకార వ్యాఖ్యలు చేసిన ఆసీస్ ఫ్యాన్స్ మరోసారి..అదే విధంగా ప్రవర్తించారు. దీంతో టీమిండియా టీంకు ఆసీస్ టీం క్షమాపణలు చెప్�
Rajini Discharge from hospital : సూపర్ స్టార్ రజనీ అభిమానులకు వైద్యులు గుడ్ న్యూస్ వినిపించారు. అభిమానుల పూజలు ఫలించాయి. తమ అభిమాన నటుడు క్షేమంగా తిరిగి రావాలని అనుకున్న వారికి శుభవార్తే. అన్ని రిపోర్టులు నార్మల్గా ఉన్నాయని, 2020, డిసెంబర్ 27వ తేదీ ఆదివారం ఆసుపత్ర�
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో దేవుడిలా ఆరాధించే సూపర్ స్టార్ రజినీకాంత్.. బాలీవుడ్, హలీవుడ్ అని తేడా లేకుండా అన్నీ ఇండస్ట్రీల్లో స్టార్గా ఎదిగిన రజనీకాంత్ పుట్టినరోజు ఈ రోజు. క్రేజ్ అంటే ఇది కదా? అని అనుకునేలా.. పేరుకి తమిళ హీరోనే కానీ, దేశమంతా.. వి�
Pan India Film Radhe Shyam : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాధే శ్యామ్ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా రూపొందుతోంది. ఇటలీలో జరుగుతున్న షూటింగ్ లో ప్రభాస్..ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. యాంగ్రీ లుక్ లో కనిపిస్తున్న ప్రభాస్ ను
Rajinikanth’s political entry : సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం కోసం తమిళనాడులో ఆయన అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అయితే దీనిపై స్పష్టత మాత్రం రావడం లేదు. ప్రస్తుత కరోనా పరిస్థితుల దృష్ట్యా ఆయన రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనను పూర్తిగా విరమ�
నేటి నుంచి ఐపీఎల్ -13 సమరం స్టార్ట్ కానుంది. యూఏఈ వేదికగా ఎనిమిది జట్లు టైటిల్ కోసం బరిలోకి దిగుతున్నాయి. 53 రోజుల పాటు 60 మ్యాచ్ లు అభిమానుల అలరించనున్నాయి. కాగా, కోవిడ్ నేపథ్యంలో అభిమానుల సందడి లేకుండా ఐపీఎల్ సమరం మొదలవుతుంది. అబుదాబి, దుబాయ�
మెగాస్టార్ చిరంజీవి లెటెస్ట్ ఫొటో హల్ చల్ చేస్తోంది. ఆయన నున్నగా గుండుగా కనిపంచడమే ఇందుకు కారణం. ఎప్పుడూ గుండుగా కనిపంచని చిరంజీవిని చూసి అభిమానులు నోరెళ్ల బెట్టారు. ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. గుండు బాస్ గా పిలుచుకునే…కిరణ్ కుమార్ (లలి
తెలుగు, మలయాళం, తమిళ భాషల్లో నటిస్తూ అభిమానులు మెప్పిస్తున్న నటి సాయి పల్లవి పరీక్షలు రాసింది. ఎగ్జామ్ సెంటర్ లోకి వచ్చిన సాయి పల్లవిని చూసి ఇతరులు ఆశ్చర్యపోయారు. సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. మాస్క్ ధరించిన ఈ బ్యూటీ..చిరునవ్వు పలకరిస్తూ..
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ధోని అంతర్జాతీయ క్రికెట్ కి శాశ్వతంగా వీడ్కోలు పలకడం ఫ్యాన్స్ కి కాస్త కష్టంగానే ఉంది. దాదాపు 16 ఏళ్లు భారత జట్టుకు మహీ సేవలు అందించాడ�
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు రేపటితో 45వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఆదివారం (అగష్టు 9, 2020) ఆయన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులంతా ప్లాస్మా దానం చేయాలని కోరారు. ప్లాస్మా దానంపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ చేపడుతున్న అవగాహన కార్