Home » Farm
అత్యంత ఖరీదైన మామిడి పండ్ల ఫొటోలను లక్ష్మీనారాయణన్ సోషల్ మీడియా వేదికలపై పోస్టు చేసిన కొద్దిసేపటికే ఈ ఘటన చోటు చేసుకుంది.
ఏలూరు జిల్లాలో పురాతనకాలం నాటి బంగారు నాణాలు లభ్యమయ్యాయి. కొయ్యలగూడెం మండలం ఏడువాడలపాలెంలోని పొలంలో పైపులైన్ తవ్వుతుండగా పురాతన కాలం నాటి బంగారు నాణాలు లభ్యం అయ్యాయి.
ఉదయాన్నే పొలానికి వెళ్లిన రైతు.. తన పొలంలో ఒక చిన్నారి చేయి మట్టిలోంచి పైకి తేలుతూ ఉండటాన్ని గమనించాడు. వెంటనే తవ్వి చూసి షాక్ తిన్నాడు. మట్టిలో పాతిపెట్టిన ఆ చిన్నారి ఇంకా ప్రాణాలతోనే ఉంది.
Parabolic Solar Dryer : పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెంలోని ఉద్యాన విశ్వవిద్యాలయంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో పారాబోలిక్ సోలార్ డ్రయ్యర్ ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఉద్యాన శాఖ సహకారంతో రూ.4.80 లక్షలతో సమకూర్చిన దీనిని ఇటీవల వర�
tiger kill girl : తెలంగాణలో పెద్దపులుల సంచారం ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, కుమ్రం భీం, మహబూబాబాద్ జిల్లాల్లో పులులు ప్రజలను కంటి మీద కునకులేకుండా చేస్తున్నాయి. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. కుమ్రం భీం జిల్లాలో మరోసా�
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం పెరికపల్లిలో విషాదం చోటు చేసుకుంది. పొలం దగ్గర దొరికిన మాజా తాగి బాలుడు చనిపోయాడు. మరో పాప పరిస్థితి విషమంగా ఉంది. మాజా
చదువులేనివాడు సైబర్ నేరగాళ్ల వలలో పడి మోసపోయారంటే పాపంలే అనుకోవచ్చు. కానీ ఉన్నత చదువులు చదువుకుని ఎంతోమంది యువత సైబర్ నేరగాళ్లకు చిక్కి బుక్కైపోతున్నారు. అవును ఇదే నిజం. లేటెస్ట్ గా లాటరీ పేరుతో ఓ యువకుడిని మోసం చేశారు సైబర్ నేరగాళ్లు. లాటర