-
Home » Farm
Farm
Mangoes : కిలో రూ.2.5 లక్షలు విలువైన మామిడి పండ్లు చోరీ.. పండ్ల ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన కొద్దిసేపటికే
అత్యంత ఖరీదైన మామిడి పండ్ల ఫొటోలను లక్ష్మీనారాయణన్ సోషల్ మీడియా వేదికలపై పోస్టు చేసిన కొద్దిసేపటికే ఈ ఘటన చోటు చేసుకుంది.
Gold Coins Found : పొలంలో పైపులైన్ తవ్వుతుండగా.. పురాతనకాలం నాటి బంగారు నాణాలు లభ్యం
ఏలూరు జిల్లాలో పురాతనకాలం నాటి బంగారు నాణాలు లభ్యమయ్యాయి. కొయ్యలగూడెం మండలం ఏడువాడలపాలెంలోని పొలంలో పైపులైన్ తవ్వుతుండగా పురాతన కాలం నాటి బంగారు నాణాలు లభ్యం అయ్యాయి.
Baby Buried Alive: పొలంలో మట్టిలో కనిపించిన చిన్నారి చేయి.. తవ్వి చూస్తే..
ఉదయాన్నే పొలానికి వెళ్లిన రైతు.. తన పొలంలో ఒక చిన్నారి చేయి మట్టిలోంచి పైకి తేలుతూ ఉండటాన్ని గమనించాడు. వెంటనే తవ్వి చూసి షాక్ తిన్నాడు. మట్టిలో పాతిపెట్టిన ఆ చిన్నారి ఇంకా ప్రాణాలతోనే ఉంది.
Parabolic Solar Dryer : ఇక పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు ఎంచక్కా ఎండబెట్టుకుని తినొచ్చు.. సోలార్ డ్రయ్యర్ వచ్చేసింది..
Parabolic Solar Dryer : పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెంలోని ఉద్యాన విశ్వవిద్యాలయంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో పారాబోలిక్ సోలార్ డ్రయ్యర్ ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఉద్యాన శాఖ సహకారంతో రూ.4.80 లక్షలతో సమకూర్చిన దీనిని ఇటీవల వర�
పొలంలో పనిచేస్తున్న బాలికపై దాడి చేసి చంపిన పెద్దపులి
tiger kill girl : తెలంగాణలో పెద్దపులుల సంచారం ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, కుమ్రం భీం, మహబూబాబాద్ జిల్లాల్లో పులులు ప్రజలను కంటి మీద కునకులేకుండా చేస్తున్నాయి. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. కుమ్రం భీం జిల్లాలో మరోసా�
అసలేం జరిగింది : మాజా తాగి బాబు మృతి, పాప పరిస్థితి విషమం
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం పెరికపల్లిలో విషాదం చోటు చేసుకుంది. పొలం దగ్గర దొరికిన మాజా తాగి బాలుడు చనిపోయాడు. మరో పాప పరిస్థితి విషమంగా ఉంది. మాజా
రూ.3కోట్లు లాటరీ పేరుతో మోసం: పొలం అమ్మి డబ్బులు కట్టిన తెలంగాణ యువకుడు
చదువులేనివాడు సైబర్ నేరగాళ్ల వలలో పడి మోసపోయారంటే పాపంలే అనుకోవచ్చు. కానీ ఉన్నత చదువులు చదువుకుని ఎంతోమంది యువత సైబర్ నేరగాళ్లకు చిక్కి బుక్కైపోతున్నారు. అవును ఇదే నిజం. లేటెస్ట్ గా లాటరీ పేరుతో ఓ యువకుడిని మోసం చేశారు సైబర్ నేరగాళ్లు. లాటర