Home » Farmer
యూపీలో ఎన్నికలు జరుగనున్నక్రమంలో ఓషాకింగ్ ఘటన జరిగింది. BJP MLA చెంప ఛెళ్లుమనిపించాడు ఓ రైతు..స్టేజ్ మీదకు వచ్చి ఎమ్మెల్యేను కొట్టిన ఘటన వైరల్ అవుతోంది.
కర్నూలు ఆనియన్ మార్కెట్ లో ఓ రైతు కలకలం సృష్టించాడు. ఉల్లి పంటకు నిప్పు పెట్టి కాల్చేశాడు.
రక్షక పంటలైన జొన్న,మొక్కజొన్న,సజ్జ పంటలను 4 వరుసలలో పొలం చుట్టూ విత్తుకోవాలి. విత్తిన 15-20 రోజులకు వేప నూనే 5 మి.లీ చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
జగిత్యాల జిల్లా వెల్దుర్తిలో ఓ రైతు తన వ్యవసాయ పొలంలో సజీవ దహనమయ్యారు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం జరగ్గా.. అర్ధరాత్రి వెలుగులోకి వచ్చింది.
అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం కొర్రపాడు గ్రామంలో తమ పంట పొలాలను వైసీపీ నాయకులు నాశనం చేశారని ఆరోపించారు నాగలింగారెడ్డి అనే రైతు.
రాజేందర్ రెడ్డి సాగుచేసిన టమాట పంట అధిక దిగుబడి వచ్చింది. దీనికి తోడు మంచి నాణ్యత కూడా ఉండటంతో వ్యాపారులే తోటకు వచ్చే నేరుగా కొనుగోలు చేయటం ప్రారంభించారు. పశ్చిమ బంగ రాష్ట్రానికి స
హనుమకొండ జిల్లాలోని భీమదేవరపల్లి మండలం ములుకనూరు గ్రామానికి చెందిన సుధాకర్ 20 ఏళ్లుగా డాక్టర్ గా సేవలందిస్తున్నారు.
బ్యాంకు నుంచి తీసుకున్న రూ. 50 వేల రుణం చెల్లించటంలో విఫలమయ్యారని బ్యాంకు అధికారులు పంపించిన నోటీసు చూసి మనస్తాపానికి గురైన ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నఘటన ఉత్తర ప్రదేశ్ లోని అరుయా జిల్లాలో చోటు చేసుకుంది.
రైతులు తమ వ్యవసాయ పద్ధతుల విధానంలో మార్పులు చేసుకుంటున్నారు. తక్కువ శ్రమతో ఎక్కువగా లాభాలు పొందే విధానాన్ని అలవర్చుకుంటూ.. ముందుకుపోతున్నారు.
ఆరైతు ఏంచేశాడంటే ఓ బొమ్మను తయారు చేసి దానికి పై భాగంలో చొక్కా, క్రింది భాగంలో చీర, తలభాగానికి ఓ ముసుగు కప్పి దాని చేతిలో స్పింగ్ లాంటి ఇనుప కమ్మీకి సైకిల్ హ్యాండిల్స్ పట్టుకుని ఉన్నట్లు పొలంలో ఓ ప్రతిమను ఏర్పాటు చేశాడు.