Home » Farmer
ఎండలు ఏ రేంజ్ లో ఉన్నాయంటే.. అన్నీ మలమల మాడిపోతున్నాయి. ఈ క్రమంలో ఎండల నుంచి కాపాడుకునేందుకు మనుషులు గొడుగులు, క్యాపులు వినియోగిస్తున్నారు. మరి మొక్కల పరిస్థితి ఏంటి? ఎండలకు మలమల మాడాల్సిందేనా? ఎండల ధాటికి అవి బతికే అవకాశం లేదా? ఈ ప్రశ్నలకు ఆ ర
కాడెద్దులను రైతులు సొంత పిల్లల్లా చూసుకుంటారు. వాటికి చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేరు. విలవిలలాడుతారు. ఆ రైతు కూడా అంతే. తన కాడెద్దులు అంతే ఆయనకు ఎంతో ప్రేమ. అయితే ఓ ఎద్దుకి అనారోగ్యం చేసింది. బండి లాగలేకపోయింది. అంతే..
అదేంటి.. గసగసాలు సాగు చేయడం నేరమా? సాగు చేస్తే అరెస్ట్ చేస్తారా? ఇదెక్కడి న్యాయం? అనే సందేహాలు వచ్చాయా? మ్యాటర్ ఏంటంటే..
Farmer Leaders Protest : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ..రైతన్నలు చేస్తున్న ఉద్యమం 100వ రోజుకు చేరుకుంది. చట్టాలను వెనక్కి తీసుకోనంత వరకు తమ ఉద్యమం ఆపేది లేదని రైతు సంఘాలు తేల్చిచెబుతున్నాయి. గతేడాది నవంబర్
Multipurpose Facility Centers in Villages : ఆరుగాలం కష్టించి పండించిన పంటను మార్కెటింగ్ చేసుకోలేక రైతులు పడుతున్న కష్టాలకు త్వరలో తెరపడనుంది. ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రాంతానికి చెందిన వ్యాపారులైనా రైతు నుంచి నేరుగా ఉత్పత్తులను కొనుగోలు చేసేలా మల్టీపర్పస్ ఫెసిలిటీ �
Fake DSP stole Rs 5 lakh from a farmer : తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో ఘరానా మోసం జరిగింది. పోలీసుల హెల్ప్ తీసుకుని మరీ వల్లూరి కుమార్ అనే రైతును బురడీకొట్టించిన సంఘటన సంచలనంగా మారింది. గత నెల 29న సామర్లకోటలో పందాన్ని గెలుస్తాయన్న కోపంతో ఓ రైతుకు చెందిన నాలుగు ఎ
farmer suicide నూతన వ్యవసాయ చట్టాలపై ప్రతిష్టంభన మరో రైతును బలితీసుకుంది. చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తోన్న ఓ అన్నదాత ఆత్మహత్య చేసుకున్నాడు. టిక్రీ సరిహద్దుకు రెండు కిలోమీటర్ల దూరంలోని ఓ చెట్టుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్య చ
Farmer who died at ITO మంగళవారం ఢిల్లీలో జరిగిన ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా ఉత్తరాఖండ్ కి చెందిన నవ్రీత్ అనే ఓ రైతు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. రైతు మృతిపై తీవ్ర దుమారం చెలరేగింది. పోలీసుల కాల్పుల్లోనే అతడు మరణించాడని రైతు సంఘాలు ఆరోపించగా… ట్ర�
Farmer’s Emotional Appeal to PM Modi’s Mother on Agri Laws నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దాదాపు రెండు నెలలుగా ఢిల్లీ సరిహద్దులో రైతులు ఆందోళన చేస్తోన్న విషయం తెలిసిందే. రైతు సంఘాల నాయకులు-ప్రభుత్వం మధ్య జరిగిన 11రౌండ్ల చర్చలు కొలిక్కిరాకపోవడం�