Farmer

    ప్రతి రైతు ఆన్‌లైన్ అమ్మకం దారుడే.. ఏపీ వ్యవసాయ మార్కెటింగ్‌కు నాలుగువేల కోట్లు..

    July 23, 2020 / 02:56 PM IST

    ప్రతి రైతు ఆన్ లైన్ అమ్మకం దారుడేనంటోంది ఏపీ ప్రభుత్వం.. రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్‌కు దాదాపు నాలుగువేల కోట్లు కేటాయిస్తోంది. వ్యవసాయ మార్కెటింగ్ బలోపేతం చేయనున్నట్టు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన సమీక్షా సమావేశంల�

    అనంతలో అదృష్టవంతుడు, పొలంలో దొరికిన వజ్రం, లక్షాధికారి అయ్యాడు

    July 16, 2020 / 12:50 PM IST

    అనంతపురం జిల్లా వజ్రకరూరులో ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. అతడికి పొలంలో విలువైన వజ్రం దొరికింది. ఓ వజ్రాల వ్యాపారి రూ.8లక్షల నగదు, 6 తులాల బంగారం ఇచ్చి ఆ వజ్రాన్ని ఆ వ్యక్తి నుంచి కొనుగోలు చేశాడు. వజ్రం దొరికిందనే వార్త బయటకు రావడంతో స్థానికు�

    అన్నదాతలందరికీ రైతు బంధు సాయం అందాలి : సీఎం కేసీఆర్

    July 12, 2020 / 12:29 AM IST

    రాష్ట్రంలో అన్నదాతలందరికీ రైతు బంధు సాయం అందాలని సీఎం కేసీఆర్ అన్నారు. ఈమేరకు శనివారం (లై 11, 2020)సీఎం అధికారులను ఆదేశించారు. ఎవరైనా రైతు బంధు రాని రైతులుంటే వెంటనే గుర్తించి ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం సూచించినట్లు

    రైతు బంధు వద్దు..మీరే తీసుకోండి రైతు ఉదారత

    June 26, 2020 / 07:07 AM IST

    తనకు వచ్చిన రైతు బంధును వద్దన్నాడు. మీరే తీసుకొండి. గ్రామాభివృద్ధికి ఉపయోగించండి. అంటూ ఓ రైతు తనకున్న ఉదారతను చాటుకున్నారు. తనకు వచ్చిన రైతు బందు పథకానికి సంబంధించిన చెక్కును తిరిగి ప్రభుత్వానికి అప్పచెప్పడంతో అందరూ ఆ రైతును మెచ్చుకుంటున్

    ముందుజాగ్రత్త.. కరోనా రాకుండా మేకలకు మాస్కులు

    April 12, 2020 / 06:29 AM IST

    కరోనా వైరస్.. యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కోట్లాది మందికి నిద్ర లేకుండా చేసింది. వేలాది మంది ప్రాణాలు తీసింది. దీంతో కరోనా సోకకుండా అందరూ జాగ్రత్తలు

    రైతుకు రూ.3లక్షల పంట రుణం

    February 16, 2020 / 02:17 AM IST

    కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా రైతులకు అందించే వ్యవసాయ రుణాల పరిమితిని పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ తెలిపారు.

    Breaking : రాజధాని గ్రామంలో మరో రైతు మృతి

    January 19, 2020 / 02:35 AM IST

    రాజధాని ప్రాంతంలో రైతుల మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా వెలగపూడి ప్రాంతానికి చెందిన రైతు అప్పారావు గుండెపోటుతో చనిపోయారు. అమరావతి ఉద్యమంలో కొడుకు, కోడలిపై పోలీసులు కేసులు పెట్టారని, ఆ మనస్థాపంతోనే అప్పారావు మృతి చెందాడని బంధువులు వెల్�

    పెట్రోల్‌ పోసుకుని రాజధాని ప్రాంత రైతు ఆత్మహత్యాయత్నం

    December 26, 2019 / 09:08 AM IST

    గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో రాజధానిప్రాంత రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు.

    నమో నమః :ప్రధాని మోడీకి గుడి కట్టిన రైతన్న

    December 26, 2019 / 05:21 AM IST

    ప్రధాని నరేంద్ర మోడీకి తమిళనాడులోని ఓ రైతు గుడి కట్టాడు. తిరుచిరాపల్లిలోని ఎరాకుడి గ్రామంలో శంకర్‌ (50) అనే రైతుకు ప్రధాని మోడీఅంటే ప్రాణం. ఆయన్ని దేవుడిగా భావిస్తాడు.ఎంతగానో ఆరాధిస్తాడు. మోడీపై శంకర్ కు ఉన్న భక్తి ఎంత అంటే గుడి కట్టి ప్రతీ రో�

    మూడు రాజధానుల రగడ :పురుగుల మందు డబ్బాలతో రైతుల ఆందోళన..మా బిడ్డల బతుకు ఏం కావాలి?

    December 18, 2019 / 05:44 AM IST

    ఏపీకి మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ ప్రకటనతో రాష్ట్రం అట్టుడుకుతోంది. రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులు సీఎం ప్రకటనతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ..పురుగుమందు డబ్బాలతో ఆందోళన చేపట్టారు. సీఎం జగన్ మూడు రాజధానుల ఆలోచన మానుకోవాలనీ..రాజధాని �

10TV Telugu News