Home » Farmer
వనపర్తి జిల్లాలోని పెబ్బేరు మండలం తహసీల్దారు కార్యాలయంలో ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. చెలిమిల్ల గ్రామ శివారులో ఉన్న 208 సర్వే నెంబరులో రైతు ఆంజనేయులు తల్లి పేర 1 ఎకరా 26 గుంటల భూమి ఉంది. ప్రధాన రహదారి పక్కన ఉండటంతో కొ�
‘భారతీయ ఆవు పాలల్లో బంగారం ఉంటుందని’ కొద్ది రోజుల క్రితం భాజపా నాయకుడు దిలీప్ ఘోష్ వ్యాఖ్యలు చేసింది తెలిసిందే. ఆ మాటలను నమ్మేసిన ఓ వ్యక్తి తన రెండు ఆవులను తాకట్టు పెట్టుకొని రుణం మంజూరు చేయమని అడుగుతున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప�
మహబూబాబాద్ జిల్లా మరిపెడ తహశీల్దార్ ఆఫీస్ లో కలకలం రేగింది. ఓ రైతు పెట్రోల్ బాటిల్ తో ఆఫీస్ కి వచ్చి హల్ చల్ చేశాడు. పట్టా పాసు పుస్తకం ఇవ్వడం లేదని అధికారులపై
తెలంగాణ రాష్ట్రంలో ఎమ్ఆర్ఓ విజయా రెడ్డి సజీవదహనం తర్వాత రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వ అధికారులపై బెదిరింపులకు దిగుతున్న సంఘటనలు ఎక్కువ అవుతున్నాయి. ఈ క్రమంలోనే కొందరు ఎమ్ఆర్ఓలు ముందు జాగ్రత్తలు తీసుకుంటుండగా.. లేటెస్ట్గా శ్రీకాకుళం జిల్�
రెవెన్యూ ఉద్యోగుల తీరుని నిరసిస్తూ ఏపీలోని పలు ప్రాంతాల్లో రైతులు ఆందోళనకు దిగుతున్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం డోకులపాడులో రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు.
తహశీల్దార్ విజయారెడ్డి హత్య ఘటన తర్వాత.. తెలుగు రాష్ట్రాల్లోని తహశీల్దార్ కార్యాలయాల దగ్గర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ, ఏపీలోని తహశీల్దార్
తహసీల్దార్ విజయారెడ్డి ఘటన మరువకముందే కడప జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది. అయితే ఇక్కడ తహసీల్దార్ వేధింపులతో రైతు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తహశీల్దార్ హత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. భూవివాదం కారణంగా సురేశ్ అనే రైతు తహశీల్దారు విజయారెడ్డిని సజీవదహనం చేశాడని పోలీసులు చెబుతుంటే.. నిందితుడు సురేశ్ కుటంబసభ్యులు మాత్రం కొత్త కోణం తెరపైకి త�
అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య ఘటనపై నిందితుడు సురేష్ బంధువులు స్పందించారు. సురేష్ ఇలా చేశాడని తెలిసి తాము షాక్ కి గురయ్యామని సురేష్ తల్లి, చెల్లి,
అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్యతో రెవెన్యూ ఉద్యోగులు షాక్ కి గురయ్యారు. మహిళా ఉద్యోగిని హత్యను ఖండించారు. దారుణాన్ని తలుచుకుని కన్నీటి పర్యంతం