Home » Farmer
దేశంలో ఇప్పుడు ఉల్లి దొంగలు పడ్డారు. ఖరీదైనదిగా మారి దేశ ప్రజల్లో కళ్లల్లో కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లిని దొంగలు ఎత్తుకెళ్తున్నారు. తమిళనాడులో వెలుగు చూసిన ఉల్లి దొంగల ఉదంతం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తమిళనాడులోని పెరంబల
బంగారాన్ని ఉల్లిపాయల్ని పక్క పక్కన పెడితే బంగారాన్ని వదిలేసి ఉల్లియాల్ని చోరీ రేంజ్ కు చేరుకున్నాయి ఉల్లి రేట్లు. ఈ క్రమంలో ఉల్లిపాయల్ని గొడౌన్ లో చోరీ జరిగింది. ఇంట్లో ఉండి ఉల్లిపాయల్ని దొంగలు ఎత్తుకుపోయారు అనే వార్తలు ఇటీవల వింటున్నాం. �
హర్యానాలోని జీంద్లోని కందేలా గ్రామంలో ఒకే ఒక్క జామకాయను రూ. 100కు అమ్ముడవుతోంది. ఏంటీ కశ్మీర్ యాపిల్ పండుకు కూడా లేదు జామకాయకు ఏంటీ అని ఆశ్చర్యపోవచ్చు. కానీ ఈ జామకాయల రుచి చూసిన జనం వాటిని కొనటానికి ఎగజబడి మరీ కొంటున్నారు. క్యూలో నిలబడి మరీ జా
ఓ రైతు తన పెంపుడు కుక్కని పెద్దపులిలా తయారు చేశాడు. తాను కష్టపడి పండించుకునే పంటల్ని కోతులు పాడు చేస్తున్నాయి. దీంతో పాపం ఓ రైతు పంటను కాపాడుకోవటానికి తన పెంపుడు కుక్కకు పెద్ద పులిలా తయారుచేశాడు. ఆ రైతుకు ఈ ఐడియా ఎలా వచ్చిదంటే.. కర్ణాటకలో
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ ఆఫీస్ తెరుచుకుంది. గురువారం(నవంబర్ 28,2019) ఆఫీస్ ఓపెన్ అయ్యింది. ఎమ్మార్వో విజయారెడ్డి సజీవదహనం ఘటన జరిగిన 24
పెద్దపల్లిలో దారుణం జరిగింది. ఓ వీఆర్వో రెచ్చిపోయింది. భూమి పట్టా కోసం నిలదీసిన మహిళా రైతుపై దాడి చేసింది. కారంపొడి చల్లింది. వివరాల్లోకి వెళితే.. సమ్మక్క అనే మహిళా
నారాయణపేట జిల్లాలో విషాదం నెలకొంది. వరి కోత యంత్రంలో పడి కౌలు రైతు మృతి చెందారు.
అధికారుల తీరుతో విసుగు చెందే చిగురుమామిడి ఎమ్మార్వో ఆఫీస్ లో పెట్రోల్ పోశానని రైతు కనకయ్య చెప్పాడు. కొత్త పాస్ బుక్ కోసం వీఆర్వో హనుమంతుకు 4 సార్లు పార్టీ ఇచ్చాను
సాగు చేసే రైతులు నిరసన వ్యక్తంచేయాల్సిన దుస్థితికి చేరుకున్నారు.కష్ట నష్టాలకు వెరువకుండా పాడి పంటలు పండించే రైతులు తమ భూముల కోసం పోరాడాల్సిన పరిస్థితికి వచ్చారు. పాసు పుస్తకాల కోసం సంవత్సరల తరబడి రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న క్రమం�
తహసీల్దార్ కార్యాలయానికి రైతులు రావటం కొత్త కాదు..కానీ ఇటీవల కాలంలో అది హాట్ టాపిక్ గా మారింది. పెట్రోల్ పోసి ఎమ్మార్వో విజయారెడ్డి హత్య ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించింది. నాటి నుంచి రైతులు తహసీల్దార్ కార్యాలయంలో చేస్తున్న ఘటన�