Home » Farmer
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతున్న అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో పోలీసులు విచారణను స్పీడప్ చేశారు. తహశీల్దార్ పై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతున్న అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య ఘటనపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. తహశీల్దార్ హత్యను మంత్రి ఖండించారు.
రాష్ట్రంలో కలకలం రేపుతున్న రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయ సజీవదహనం కేసులో పోలీసుల విచారణ ముమ్మరం చేశారు. ఈ కేసులో సంచలన విషయాలు
మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు వెలువడి వారం రోజులు గడుస్తున్నాయి. కానీ ఇంకా నూతన ప్రభుత్వం ఏర్పాటు కాకపోవడంపై బీడ్ జిల్లాలోని ఓ రైతుకు కోపం వచ్చింది. 2019, నవంబర్ 01వ తేదీన గవర్నర్కు ఏకంగా లేఖ రాశారు. అకాల వర్షాలకు పంటలు దెబ్బతిని లక్షలాది మం
పొలం భూమికి పట్టా చేయడం లేదంటూ ఓ రైతు తనను తానే సజీవ సమాధి చేసుకునేందుకు ప్రయత్నించాడు.
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో విషాదం చోటు చేసుకుంది. యూరియా కోసం క్యూలో నిలబడిన ఓ రైతు గుండెపోటుతో మృతి చెందాడు. దుబ్బాక ప్రాథమిక వ్యవసాయ కేంద్రం దగ్గర
కామారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. ధాన్యం కొనుగోలులో జాప్యంతో ఓ రైతు మృతి చెందాడు. వడదెబ్బతో అదే ధాన్యం కుప్పపై తనువు చాలించాడు. కామారెడ్డి జిల్లా కొట్టాల్ కు చెందిన రైతు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్మేందుకు మార్కెట్ కు వెళ్లా�
ఎన్నికలు వచ్చాయంటే చాలు.. రాజకీయ పార్టీలు హమీలు మీద హామీలు గుప్పిస్తుంటాయి. రైతుల కోసం అది చేస్తాం.. ఇది చేస్తామంటూ తియ్యని పలుకులు పలుకుతూ.. అబద్దపు హమీలు ఇవ్వడం కామన్.
పెద్దపల్లి జిల్లాలో రైతులు నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కష్టపడి..సాగు చేసిన పంట నీళ్లు లేక తమ కళ్లెదుటే ఎండిపోతుండడం రైతులు చూడలేకపోతున్నారు. చేసిన అప్పులు తీర్చలేక..ఆర్థిక స్థోమత లేకపోతుండడంతో ఆత్మహత్యే శరణ్యమని భావిస్తున్నార�
హోషంగాబాద్ : అమెరికా అమ్మాయిలు ఆంధ్రా అబ్బాయిలను పెళ్లి చేసుకోవటం..వంటి వార్తలు వింటూనే ఉంటాం. ఖండాంతారాలలో ఉండేవారిని కూడా దగ్గర చేసే సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ పుణ్యమా అని ఓ రైతు పంట (పెళ్లి అయ్యింది) పడింది. ఏకంగా అమెరికా అధికారిణి ఓ �